ముఖ్యాంశాలు

సమష్టికృషి.. కర్ణాటక విజయం

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ న్యూఢిల్లీ,మే8(జనంసాక్షి) : కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హర్షం వ్యక్తంచేశారు. సమష్టికృషితోనే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేదీ …

భూకంపం ఎట్లుంటదో చూపెడుతా : కేసీఆర్‌

తెలంగాణ సమస్యలపై పోరుకు కార్యవర్గ నిర్ణయం హైదరాబాద్‌, మే 8 (జనంసాక్షి) : భూకంపం ఎట్లుంటదో చూపెడుతానని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో …

బెల్ట్‌షాపులు ఎత్తేయండి కార్యాచరణకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌,మే 8 (జనంసాక్షి) : రాష్ట్రవ్యాప్తంగా మద్యంరూపంలో నేరాలుపెరిగిపోతున్నాయని ప్రభుత్వానికి అధికారులు, పోలీసుల నుంచి సమగ్ర సమాచారం ఉన్నప్పటికి అదనంగాఆదాయం వస్తుందన్న ఉద్దేశ్యంతో చూసీ చూడట్లుగా వ్యవహ …

పంజరంలో చిలుక సీబీఐ

 కేంద్రంపై సుప్రీం తీవ్ర ఆగ్రహ దర్యాప్తు సంస్థను బానిసత్వం విముక్తం చేయాలని ఆదేశం లేదంటే స్వతంత్ర హోదా కల్పిస్తాం : సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) …

కర్ణాటకలో కాంగ్రెస్‌ జయభేరి

చతికిలపడ్డ భాజపా బలపడ్డ జేడీఎస్‌ నడ్డివిరిగిన యెడ్డి శ్రీరాములు పార్టీకి పాతర సీఎం జగదీశ్‌ షెట్టర్‌ రాజీనామా బెంగళూరు, మే 8 (జనంసాక్షి) : కర్ణాటకలో కాంగ్రెస్‌ …

పాక్‌ ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి

ఇమ్రాన్‌ఖాన్‌కు బలమైన గాయాలు ఇస్లామాబాద్‌,మే 7 (జనంసాక్షి) : పాక్‌ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఇస్లామాబాద్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాక్‌ …

జూన్‌ మూడోవారంలోగా పంచాయతీ ఎన్నికలు

రాష్ట్ర ఈసీ రామాకాంత్‌రెడ్డి హైదరాబాద్‌, మే 7 (జనంసాక్షి) : ఎట్టకేలకు జూన్‌లో స్థానిక ఎన్నికల నగరా మోగించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను …

నేడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు

ఎగ్జిట్‌పోల్స్‌తో కాంగ్రెస్‌లో హుషారు.. బీజేపీ బేజార్‌ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం బెంగళూరు, మే 7 (జనంసాక్షి) : కర్ణాటక విధాన సభ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు …

జీహెచ్‌ఎంసీ కార్మికులను పర్మినెంట్‌ చేయండి

ఎమ్మెల్యే హరీశ్‌రావు హైదరాబాద్‌, మే 7 (జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొ రేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మి కులను పర్మినెంట్‌ చేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు …

పార్లమెంట్‌లో కొలువుదీరిన ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహం

న్యూఢిల్లీ, మే 7 (జనంసాక్షి) : పార్లమెంట్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని మంగళవారం లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ కుమార్తె, కేంద్రమంత్రి పురంధేశ్వరి తయారుచేయించిన 9.3 …