ముఖ్యాంశాలు

బంగారు తల్లికి చట్టబద్ధత కల్పిస్తాం

బెల్ట్‌ షాపులు ఎత్తేస్తాం : సీఎం కిరణ్‌ మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 10 వేలు : కేంద్రమంత్రి జైరాం రమేశ్‌రి ఏలూరు, మే 5 (జనంసాక్షి): ‘బంగారుతల్లి’కి …

భారత్‌, చీన్‌ భాయ్‌..భాయ్‌

లఢక్‌లో బలగాల ఉపసంహరణకు అంగీకరించిన చైనా ఢిల్లీ, మే 5 (జనంసాక్షి) : భారత్‌, చైనా ప్రభుత్వాలు తమ దళాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాయి. ఆదివారం రాత్రి చోటు …

ప్రధాని ఇంటివైపు దూసుకెళ్లిన సిక్కులు

న్యూఢిల్లీ,మే 5 (జనంసాక్షి) :  1984 నాటి సిక్కు వ్యతిరేక దాడుల కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌ విడుదలపై సిక్కులు రగిలిపోతున్నారు. ఆదివారం ఢిల్లీలో సిక్కులు …

కర్ణాటకలో 69శాతం పోలింగ్‌

 బెంగళూరు, మే 5 (జనంసాక్షి) : కర్నాటకలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగి సింది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. …

నేడు ‘నీట్‌’ పరీక్ష

ఐదు నగరాల్లో ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) : మెడికల్‌ కోర్సుల్లో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఆదివారం రాష్ట్రంలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో …

తెలంగాణలోనే సాధారణ ఎన్నికలు : మంత్రి సారయ్య

వరంగల్‌, మే 4 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలోనే 2014 సాధారణ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. వచ్చే …

నేను మొండివాడ్ని

విమర్శలకు భయపడను : సీఎం కిరణ్‌కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) : నేను మొండి వాడ్ని. విమర్శలకు భయపడను. ఎన్ని విమర్శలు చేస్తే అంతే మొండిగా …

నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు బెంగళూరు,మే4 (జనంసాక్షి): కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరగ నుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు …

నగదు బదిలీతో అవినీతి నిర్మూలన

ఎనిమిది శాతం వృద్ధిరేటు సాధిస్తాం : ప్రధాని మన్మోహన్‌ గ్రేటర్‌ నోయిడా, మే 4 (జనంసాక్షి):12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఎనిమిది శాతం ఆర్థిక వృద్ధి రేటు …

వడ్డీరేటు తగ్గింది

ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ ముంబై, మే 3 (జనంసాక్షి):కేంద్ర బ్యాంకు మరోసారి పారిశ్రామిక వర్గాలను తీవ్ర నిరాశలోకి నెట్టింది. కీలక వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, …