Main

వరంగల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్ధిగా పసునూరి దయాకర్‌

హైదరాబాద్‌  అక్టోబర్‌ 30 (జనంసాక్షి): వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పేరు ఖరారైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పసునూరి దయాకర్‌ పేరును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి …

బీహార్‌లో వలసలు నిరోధిస్తాం

– యువతకు ఉపాధి కల్పిస్తాం – ఎన్నికల ప్రచారసభలో మోదీ పాట్నా,అక్టోబర్‌30(జనంసాక్షి): బీహర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోడీ ముమ్మరం చేశారు. ఇక్కడ ప్రజలకు సేవచేసే అవకాశం …

అనూహ్య హత్యకేసులో దోషికి మరణదండన

– ముంబై హైకోర్టు సంచలన తీర్పు ముంబై,అక్టోబర్‌30(జనంసాక్షి): సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనూహ్య హత్య కేసులో ముంబై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారినిక ఒడిగట్టే వారికి ఇదో …

మధుప్రియ ప్రేమ వివాహం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌30(జనంసాక్షి): వర్థమాన గాయని మధుప్రియ వివాహం అనేక ఉత్కంఠ పరిణామాల మధ్య తన ప్రియుడు శ్రీకాంత్‌తో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో వాసవీ …

నేడో రేపో కరువు మండలాలు ప్రకటిస్తాం

– వ్యవసాయశాఖ మంత్రి పోచారం నిజామాబాద్‌ అక్టోబర్‌30(జనంసాక్షి): తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయినందున మరో రెండు రోజుల్లో కరవు మండలాలను ప్రకటిస్తామని …

భారత్‌ చేరుకున్న గీత

– ప్రధాని మోదీతో భేటి – డీఎన్‌ఏ పరీక్షల అనంతరమే తల్లిదండ్రలకు అప్పగింత న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జనంసాక్షి):పదిహేనేళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరిన భారత్‌కు చెందిన గీత స్వదేశానికి చేరుకుంది. …

మోదీ.. వట్టి మాటలు కట్టిపెట్టు

– అసలు పని మొదలు పెట్టు – ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ మోతిహరి (బిహార్‌),అక్టోబర్‌26(జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకేరోజు అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటు కాంగ్రెస్‌ …

ఒకే విడతలో రుణమాఫీ

– మంత్రి పోచారం హైదరాబాద్‌,అక్టోబర్‌26(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్ఘాటించారు. విత్తనోత్పత్తిలో రైతుల సలహాలు తీసుకుంటామన్నారు. దేశ విత్తనోత్పత్తిలో …

.మోస్ట్‌ వాంటెడ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ అరెస్టు

న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జనంసాక్షి): మాఫియా డాన్‌ ఛోటా రాజన్‌ అరెస్టు అయ్యాడు. ఆస్ట్రేలియా పోలీసుల సహాయంతో ఇండోనేషియాలోని బాలీలో ఇంటర్‌పోల్‌ పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దావూద్‌ ఇబ్రహీం 1993 …

కరెంటు లేదు కంప్యూటర్లు ఇస్తారా..?

– మోదీ ఎద్దేవా పాట్నా,అక్టోబర్‌26(జనంసాక్షి): బీహార్‌ను ఇన్నేళ్లు పాలించిన నితీష్‌ ఇక్కడ కనీసం విద్యుత్‌ సౌకర్యాన్ని కూడా కల్పించలేకపోయిందని ప్రధాని మోడీ విమర్శించారు. సోమవారం ఆయన బక్సర్‌లో …