Main

గ్రామజ్యోతిపై మంత్రి వర్గ ఉపసంఘం కసరత్తు

హైదరాబాద్‌,జులై 28(జనంసాక్షి): గ్రామజ్యోతి కార్యక్రమానికి విధివిధానాలు ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన ఉపసంఘం ఇవాళ తొలిసారిగా …

ఓటుకునోటు కేసులో చార్జీషీటు దాఖలు చేసిన ఏసీబీ

ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. 39 మంది సాక్షులను విచారించి, 25 పేజీల అభియోగ పత్రంతో …

విస్తృత ధర్మాసనానికి మెమన్‌ కేసు

ముంబై జులై 28(జనంసాక్షి): ముంబై వరుస పేలుళ్ళ కేసులో ముద్దాయిగా తేలిన యాకూబ్‌ మెమన్‌కు విధించిన ఉరిశిక్ష రద్దుపై నెలకొన్న ఉత్కంఠతకు మంగళవారం కూడా తెరపడలేదు. తనకు …

గుర్‌దాస్‌పూర్‌ ఆపరేషన్‌ పూర్తి

– హోరాహోరీ ఎన్‌కౌంటర్‌ – నలుగురు మిలిటెంట్ల హతం – మిలిటెంట్ల తూటాలకు ఎనిమిది మంది మృతి – మృతుల్లో ఎస్పీతో సహా నలుగురు పోలీసులు, ముగ్గురు …

కడు పేదరికంలో ముస్లింలు

– నెలకు వెయ్యి రూపాయల ఆదాయం లేని కుటుంబాలు – 12 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడ్డాం – సమగ్ర అధ్యయనం చేయండి: సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ 27 …

కార్గిల్‌ వీరులకు ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ  16 జులై  (జనంసాక్షి): కార్గిల్‌ యుద్ధంలో మృతి చెందిన అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు సెల్యూట్‌ చేస్తున్నానని మోడీ …

తెలంగాణలో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తాం

– కాంట్రాక్టు లెక్చరర్లకు త్వరలో తీపీ కబురు – కడియం హైదరాబాద్‌ 16 జులై  (జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను పటిష్టం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ …

రాజకీయాల్లో అహంకారం పనికిరాదు

– మోదీకి అన్నా హెచ్చరిక ఢిల్లీ 16 జులై  (జనంసాక్షి): సంపూర్ణ మెజార్టీ ఉందని విర్రవీగుతూ   ఇష్టానుసారం, ఆహంకారంగా      వ్యవహరిస్తే మాత్రం మున్ముందు కష్టాలు తప్పవని ప్రధానమంత్రి …

చలసానికి కన్నీటి వీడ్కోలు

విశాఖపట్నం, 16 జులై  (జనంసాక్షి): విరసం వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ సాహితీవేత్త చలసాని ప్రసాద్‌కు సాహితీలోకం కన్నీటివీడ్కోలు పలికింది. చలసాని కడసారి చూపుకోసం భారీగా తరలివచ్చిన సాహితీవేత్తలు, …

నా భర్తను కాపాడండి

– మెమన్‌ భార్య వేడుకోలు ముంబై 26 జులై 2015 (జనంసాక్షి): ముంబై వరుస పేలుళ్ళ కేసులో దోషిగా తేలి ఈనెల 30వ తేదీన ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న …