Main

దిగువకు నీరు..పారాహుషార్‌

– పుష్కరాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, జులై23(జనంసాక్షి):ప్రాజెక్టుల నుంచి మళ్లీ నీరు దిగువకు నీరు విడుదలైనందున గోదావరిలో ప్రవాహ ఉధృతి కొంచెం ఎక్కువగా ఉంటుందని అందుకే …

ఆఫీసుకు రావద్దన్నారు

– ఢిల్లీ మహిళ కమీషనర్‌ ఆవేదన హైదరాబాద్‌ జులై23(జనంసాక్షి): తనను కార్యాలయానికి రావద్దని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ చెప్పారని దిల్లీ మహిళా కమిషన్‌ ా’య్రర్‌ పర్సన్‌ స్వాతి …

మరణశిక్షపై స్టే ఇవ్వండి

– సుప్రీంను ఆశ్రయించిన మెమన్‌ – కుటుంబసభ్యులతో భేటి దిల్లీ జులై23(జనంసాక్షి): తనకు విధించిన మరణశిక్ష అమలుపై స్టే విధించాలని 1993 ముంబయి సీరియల్‌ పేలుళ్ల కేసులో …

కుంభకోణాలపై ప్రధాని నోరువిప్పరెందుకు?

న్యూఢిల్లీ, జులై23(జనంసాక్షి): లలిత్‌ మోదీ, వ్యాపం కుంభకోణంపై ప్రధాని మోడీ నోరు విప్పరేందుకని  కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల వేళప్రధానమంత్రి …

మంత్రులు రాజీనామా చేశాకే చర్చ

– పట్టువీడని విపక్షాలు – నేటికి లోక్‌సభ వాయిదా న్యూఢిల్లీ,జులై23(జనంసాక్షి): మూడోరోజూ పార్లమెంట్‌ ఉభయ సభలను లలిత్‌మోదీ, వ్యాపమ్‌ కుంభకోణం వ్యవహారం కుదిపింది. కేంద్రమంత్రి, మధ్యప్రదేశ్‌ సీఎం …

పార్లమెంట్‌లో హోరెత్తిన నిరసనలు

– రెండో రోజు అదేతీరు – మంత్రుల రాజీనామాకు విపక్షాల డిమాండ్‌ న్యూఢిల్లీ,జులై22(జనంసాక్షి): పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు    నిరసనలు హోరెత్తి , వాయిదాల పర్వం …

19 కంపెనీలకు అనుమతి పత్రాలు అందజేసిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,జులై22(జనంసాక్షి): నూతన పారిశ్రామిక విధానం అనుసరించి మరో 19 కంపెనీలకు సిఎం కెసిఆర్‌ అనుమతి పత్రాలు జారీ చేసినారు. తెలంగాణకు రూ. 1,087 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. …

అది పత్రికల విషప్రచారం

– తెలంగాణ ఆర్థిక పరిస్థితి భేష్‌ – మంత్రి  ఈటల హైదరాబాద్‌,జులై22(జనంసాక్షి): రాబోయే రోజుల్లో తెలంగాణ ఆదాయం మరింత బాగా పెరగనుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ …

హైకోర్టును విభజించండి

– పార్లమెంట్‌ ఆవరణలో తెరాస ఎంపీల ధర్నా న్యూఢిల్లీ,జులై22(జనంసాక్షి): హైకోర్టు విభజనపై టిఆర్‌ఎస్‌ ఎంపీలు గళమెత్తారు. పార్లమెంట్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజన …

జర్నలిస్టుల హెల్త్‌ కార్డుల జీవో జారీ

– కృతజ్ఞతలు తెలిపిన ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ హైదరాబాద్‌,జులై22(జనంసాక్షి): తెలంగాణ జర్నలిస్టులకు సంబంధించి హెల్త్‌ కార్డుల జీవోను ప్రభుత్వం జారీచేసింది. విశ్రాంత, వర్కింగ్‌ జర్నలిస్టుల …