Main

నాలుగు రోజులు రేవంత్‌కు వాయింపు

ఏసీబీ కస్టడీకి అప్పగింత హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి): ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు అయిన రేవంత్‌రెడ్డిని ఇక ఏసీబీ వాయించనుంది. నాలుగురోజుల ఎసిబి కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి ఎసిబి కోర్టు …

కరింనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆరుగురు మృతి, పదకొండు మందికి తీవ్ర గాయాలు మృతులకు సీఎం సంతాపం గోదావరిఖని,జూన్‌5(జనంసాక్షి): గోదావరిఖని రాజీవ్‌ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు …

తైవాన్‌ పారిశ్రామికవేత్తలతో కేటీఆర్‌ సమావేశం

పెట్టుబడులకు తెలంగాణే అనుకూలం హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి):  మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తైవాన్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాష్టాన్రికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన తైవాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి …

”తెలంగాణ పటం”ను అధికారికంగా విడుదల చేసిన సర్వే ఆఫ్‌ ఇండియా

న్యూఢిల్లీ, జూన్‌ 5(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. సరిహద్దులను నిర్ధారిస్తూ… కాకతీయ కళాతోరణంతో మ్యాప్‌ను రూపొందించింది. …

తైవాన్‌లో పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం

తైపే,జూన్‌4(జనంసాక్షి): తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తైవాన్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌ రోడ్‌ షో అండ్‌ ఇంటరాక్ట్‌ విత్‌ మిస్టర్‌ కేటీఆర్‌ …

తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి): తెలంగాణలో 15మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు.పదోన్నతులు పొందిన ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇచ్చారు. బదిలీ అయిన వారిలో కొందరి వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్‌.సూర్యనారాయణ – …

ప్రమాణస్వీకారం చేసిన నూతన ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి): శాసనసభ్యుల కోటా నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ వీరితో ప్రమాణ స్వీకారం …

మెట్రోరైల్‌లో కొలువులు స్థానికులకే ఇవ్వండి

లియోలిస్‌ ీఎండీతో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి) : మెట్రో రైలు నిర్వహణ కోసం స్థానికులకే అవకాశం ఇవ్వావని కియోలిస్‌ కంపెనీ ఎండీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు.  సీఎం …

మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి

20 మంది జవాన్ల మృతి ప్రధాని ప్రగాఢ సంతాపం న్యూఢిల్లీ,జూన్‌4(జనంసాక్షి): ఉగ్రవాద బెడద తగ్గిందన్న భావన ఏర్పడి అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మణిపూర్‌లో ఉగ్రవాదుల దాడి …

రేవంత్‌ మెడకు అడకత్తెర

రేవంత్‌ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు అసెంబ్లీ సభ్యత్వం రద్దుకు సర్కారు యోచన న్యాయ నిపుణులతో సంప్రదింపులు 50 లక్షలు ఎలా వచ్చాయి? : ఉచ్చు బిగుస్తున్న ఐటీ …