బిజినెస్

భిన్నత్వంలో ఏకత్వం మన బలం

మత ప్రాతిపదికన చీలకపోతే భారత్‌ సఫలం అమెరికా భారత్‌లు సహజ మిత్రులు ‘అణు’బంధం బలపడింది-ఒబామా న్యూఢిల్లీ,జనవరి27(జనంసాక్షి):  భారత్‌, అమెరికా ప్రజలు సహజ మిత్రులని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ …

నాపై విచారణ జరిపించండి

      దోషిగా తేలితే శిక్షించండి మాజీ మంత్రి రాజయ్య హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): తానెలాంటి తప్పు చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి దోషిగా తేలితే …

విజృంభిస్తున్న స్వైన్‌ ఫ్లూ

ఒకే రోజు ముగ్గురు మృతి 25 చేరిన మృతుల సంఖ్య హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. వ్యాధితో మంగళవారం ఒకరోజే ముగ్గురు మృత్యువాత పడ్డారు. …

దివాలా తీశాం ఆదుకోండి

జీతాలకే డబ్బులు లేవు కేంద్రానికి చంద్రబాబు వేడుకోలు హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా …

ట్రిపోలిలో ఐఎస్‌ఐఎస్‌ మిలిటెంట్ల దాడి

ఎనిమిది మంది మృతి హైదరాబాద్‌, జనవరి27(జనంసాక్షి): ఉత్తరాఫ్రికాలోని లిబియా దేశ రాజధాని ట్రిపోలిలో మంగళవారం ఐఎస్‌ఐఎస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా)కు చెందిన ఉగ్రవాదులు …

బంగారు తెలంగాణే లక్ష్యం

      -ఆ దిశగా సర్కారు అడుగులు -పేదల సంక్షేమం కోసమే పథకాలు -గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ నరసింహన్‌ హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): బంగారు తెలంగాణే సర్కారు లక్ష్యం …

ఇద్దరు సీఎంలు ” చంద్రులతో” గవర్నర్‌ సమావేశం

-హోం ఎట్‌ గవర్నర్‌ కార్యక్రమంలో 45 నిమిషాల సేపు నరసింహన్‌ ప్రత్యేక భేటి హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌,  ముఖ్యమంత్రులు చంద్రశేఖర్‌రావు,చంద్రబాబు నాయుడు,  మరోమరు కలిశారు. రిపబ్లిక్‌ డే …

ప్రముఖ కార్టూనిస్ట్‌ లక్ష్మణ్‌ కన్నుమూత

పుణే:,జనవరి26(జనంసాక్షి):  ప్రముఖ కార్టూనిస్ట్‌ ఆర్కే లక్ష్మణ్‌(94) కన్నుమూశారు. దీననాథ్‌ మంగేష్కర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. యూరినల్‌ ఇన్ఫెక్షన్‌, అవయవాలన్నీ సరిగా …

విశ్వసుందరి విజేత మిస్‌ కొలంబియా

హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): ఈ ఏటి విశ్వసుందరి (మిస్‌ యూనివర్స్‌) కిరీటాన్ని మిస్‌ కొలంబియా 22 ఏళ్ల పౌలినా వెగా గెలుచుకుంది. 87 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీపడగా మిస్‌ …

భారత్‌ అమెరికా స్నేహం నవశకం… ఒబామ

పౌర అణుఒప్పందం కీలకం… మోదీ దిల్లీ. జనవరి 25(జనంసాక్షి): గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేంధుకు భారత పర్యటనకు విచ్చేసిన ఒబామా దిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో మోదీతో భేటీ …