బిజినెస్

బీహార్‌ కోర్టు ఆవరణలో పేలుడు

ఇద్దరు మృతి పాట్నా,జనవరి23 (జనంసాక్షి):  బీహార్‌ రాష్ట్రంలోని అరా కోర్టు ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు, …

సౌదీ రాజు అబ్దుల్లా కన్నుమూత

నిరాడంబరంగా అంత్యక్రియలు సౌదీ ప్రజలు మంచి నాయకున్ని కోల్పోయారు-ప్రణభ్‌ రియాజ్‌,జనవరి 23 (జనంసాక్షి): సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 90 …

ఏ పార్టీలో చేరను

ఎవరికీ మద్దతివ్వను అన్నాహజారే న్యూఢిల్లీ,జనవరి23(జనంసాక్షి): కిరణ్‌బేడీ బీజేపీలో చేరుతున్నట్లు తనకు చెప్పలేదని సామాజిక కార్యకర్త అన్నా హజారే తెలిపారు. లోక్‌పాల్‌పై తాను ఒక్కడినే పోరాడుతానని పేర్కొన్నారు. కేజీవ్రాల్‌, …

నేతాజీకి రాష్ట్రపతి ఘన నివాళి

న్యూఢిల్లీ,జనవరి23 (జనంసాక్షి):  నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో ఉన్న నేతాజీ చిత్రపటానికి పూలమాలవేసి వందనం సమర్పించారు. …

హస్తినమే సవాల్‌

బహిరంగ చర్చకు రా కిరణ్‌బేడీకి కేజ్రీవాల్‌ చాలెంజ్‌ దిల్లీ,జనవరి20(జనంసాక్షి): ఆప్‌ సమన్వయకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ భాజపా దిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్‌బేదీకి సవాలు విసిరారు. తనతోపాటు బహిరంగ …

హైదరాబాద్‌లో విజృంభిస్తున్న స్వైన్‌ ఫ్లూ

ఒకే రోజు ముగ్గురు మృతి హైదరాబాద్‌, జనవరి20(జనంసాక్షి): స్వైన్‌ఫ్లూ హైదరాబాద్‌ను వణికిస్తోంది. ఈ వ్యాధితో ఈరోజు హైదరాబాద్‌లో మరో ముగ్గురు మృతి చెందారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు, …

ప్రతిపక్ష పాత్ర పోషించండి

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా క్షేత్రంలోకి వెళ్లండి కాంగ్రెస్‌ శ్రేణులకు దిగ్విజయ్‌ పురమాయింపు హైదరాబాద్‌,జనవరి20(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పై ఇక దూకుడుగా వెళ్లాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి …

మోడీ పాలనలో మార్పు లేదు

యూపీఏ-3లా ఉంది సురవరం సుధాకర్‌రెడ్డి హైదరాబాద్‌,జనవరి20(జనంసాక్షి): నరేంద్ర మోదీ పాలన యూపీఏ పాలనకు కొనసాగింపుగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఏడు నెలల పాలనపై సీపీఐ జాతీయ …

గాలికి బెయిల్‌

నాలుగేళ్ల తర్వాత బందీఖానా నుంచి విముక్తి దిల్లీ,జనవరి20(జనంసాక్షి): దాదాపు మూడున్నరేళ్లుగా జైలుకే పరిమితమైన గాలి జనార్ధన్‌ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి …

కొత్త రైల్వే లైన్లు ఇవ్వండి

ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు పేరు మార్చండి వ్యాగన్ల పరిశ్రమ ఏర్పాటు చేయండి రైల్వే మంత్రితో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లను పూర్తి చేసేలా చర్యలు …