బిజినెస్

ఒబామాకు ఘనస్వాగతం

దిల్లీ, జనవరి 25(జనంసాక్షి): ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని …

ప్రజల ఐకమత్యమే దేశానికి బలం

రాష్ట్రపతి ప్రణభ్‌ దిల్లీ, జనవరి 25(జనంసాక్షి): దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశమాత విముక్తి కోసం పోరాడిన అసంఖ్యాక యోధులకు ఆయన …

కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తా

నేను తప్పు చేయలేదు-మాజీ మంత్రి రాజయ్య హైదరాబాద్‌,జనవరి 25(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పని చేస్తానని మాజీ మంత్రి రాజయ్య స్పష్టం చేశారు. ఆదివారం …

అద్వానీ, అమితాబ్‌లకు పద్మవిభూషణ్‌

న్యూఢిల్లీ, జనవరి 25(జనంసాక్షి): భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. 9 మందికి పద్మవిభూషణ్‌, 20 మందికి పద్మభూషణ్‌, 75 మందికి …

బీడీ కార్మికులకు ఆసరా

వచ్చేనెల నుంచి 1000రూపాయల పెన్షన్‌ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జనవరి24(జనంసాక్షి)- ఎన్నికల ప్రచార సభల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం …

బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేయండి- మోదీ

దిల్లీ, జనవరి24(జనంసాక్షి)- ‘జన్‌ ధన్‌ యోజన’ పథకం కింద ప్రజలు తీసుకున్న బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరిగా చేయాలని ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు బ్యాంకర్లను ఆదేశించారు. …

పీడీపీ అధ్యక్షురాలుగా మహబూబా ఎన్నిక

శ్రీనగర్‌,జనవరి24(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లో ప్రధాన పార్టీ అయిన  పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలిగా మెహబూబా శనివారం  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పీడీపీ …

ఒబామా! గో బ్యాక్‌

స్వేచ్ఛాదినాన సామ్రాజ్యవాది పర్యటననా? బేగంపేట అమెరికా రాయబార కార్యాలయం ముందు వామపక్షాల ఆందోళన హైదరాబాద్‌,జనవరి24(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ రాకను నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా …

సామాన్యునికి అవమానం

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అందని రిపబ్లిక్‌డే ఆహ్వానం న్యూఢిల్లీ,జనవరి24(జనంసాక్షి): భారత గణతంత్ర వేడుకలు ఈసారి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ముఖ్యఅతిథిగా …

148 మందికి పద్మ పురస్కారాలు

న్యూఢిల్లీ,జనవరి23,(జనంసాక్షి): భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన 148 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. బీజేపీ …