బిజినెస్

హస్తినకు చేరుకున్న కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ఉదయం ప్రధాని నరేంద్రమోడీని కలువనున్నారు. అనంతరం నలుగురు కేంద్ర …

భారత్‌-ఆస్ట్రేలియా ‘అణు’బంధం

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : యురేనియం సహకార ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్రమోడీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో భారత్‌, …

తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య

బ్రిటన్‌ సహకారం తీసుకుంటాం ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను తెలంగాణలో అందించడానికి ప్రభుత్వం వచ్చే ఏడాది …

భారత్‌పై ఆల్‌ఖైదా కన్ను

అప్రమత్తమైన ¬ంశాఖ వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : భారతదేశంపై ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా కన్ను పడింది. దీంతో ¬ంశాఖ అప్రమత్తమైంది. అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన ఉగ్రవాద …

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడ్డాం

రూ.10కోట్లతో సంక్షేమ నిధి హెల్త్‌కార్డులు, అన్ని హంగులతో జర్నలిస్టు భవన్‌ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించిన కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : జర్నలిస్టుల సంక్షేమానికి …

ఏపీ కొత్త రాజధాని విజయవాడ

భగ్గుమన్న రాయలసీమ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా విజయవాడ ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిపై కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు గురువారం తెరపడింది. కొత్త …

దుబాయ్‌లో తెలంగాణ బిడ్డల్ని రక్షించండి

సుష్మాస్వరాజ్‌కు కేటీఆర్‌ లేఖ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : దుబాయ్‌లో మరణశిక్ష పడిన సిరిసిల్లకు చెందిన ఆరుగురిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని గురువారం తెలంగాణ …

చార్మినార్‌కా షాన్‌

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : 400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్‌ పేరు చెప్పగానే మొట్టమొదట అందరికీ గుర్తుకొచ్చేది చార్మినార్‌. ఇప్పుడు …

జపాన్‌ పర్యటన నుంచి ఢిల్లీకి మోడీ

ప్రధాని రాకతో స్టాక్‌మార్కెట్‌ ఉరకలు న్యూఢిల్లీ, సెప్టెంబరు 3 (జనంసాక్షి) : భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఢిల్లీకి తిరిగొచ్చారు. ఐదు …

గంగా ప్రక్షాళనకు మీ ప్రణాళిక పనికిరాదు

200 ఏళ్లయినా సాధ్యంకాదు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో రండి సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, సెప్టెంబరు 3 (జనంసాక్షి) : గంగా ప్రక్షాళనకు మీ ప్రణాళిక పనికిరాదని కేంద్రానికి సుప్రీంకోర్టు …

తాజావార్తలు