జాతీయం

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..

` ముగ్గురు మావోయిస్టులు మృతి కాంకేర్‌(జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు …

చర్చలు లేవు.. కాల్పుల విరమణ లేదు

` మావోయిస్టులతో కాల్పుల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం ` కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు …

కోల్‌కతాను ముంచెత్తిన భారీ వర్షాలు

` విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు, వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు మృతి ` పలు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం కోల్‌కతా(జనంసాక్షి):ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కోల్‌కతాను …

అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..

` మోహన్‌లాల్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ` పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటులు, దర్శకులకు పురస్కారాలు అందజేత …

స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి

` దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం ` ‘జీఎస్టీ పొదుపు ఉత్సవం’ మొదలైంది ` అన్ని వర్గాల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుంది ` శ్లాబుల తగ్గింపుతో ఆర్థిక …

సూత్రప్రాయంగా.. సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు ఛత్తీస్‌గఢ్‌ అంగీకారం!

` ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ` ప్రాజెక్టు నిర్మాణానికి నిరభ్యంతర పత్రం జారీ చేయాలని వినతి ` ముంపు ప్రాంతాలకు పరిహారం, …

అబూజ్‌మడ్‌ ఎన్‌కౌంటర్‌లో ..

మరో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యానారాయణ రెడ్డి మృతి ` నారాయణపూర్‌ జిల్లాలో ఎదురుకాల్పులు ` ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు …

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి ముంబై(జనంసాక్షి):మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రత బలగాలు, నక్సల్స్‌ మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు …

పాక్‌ అణుబెదరింపులకు తలొగ్గం

` ఆపరేషన్‌ సిందూర్‌తో మన సత్తా చాటాం ` మధ్యప్రదేశ్‌ పర్యటనలో ప్రధాని మోడీ భోపాల్‌(జనంసాక్షి): నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని …

మత మార్పిడి చట్టాలపై పిటీషన్లు..మీ సమాధానం చెప్పండి

` పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు 4 వారాల గడువు న్యూఢల్లీి(జనంసాక్షి)వివిధ రాష్ట్రాలు రూపొందించిన మత మార్పిడి నిరోధక చట్టాలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు …