జాతీయం

చత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు

` ముగ్గురు గ్రామస్థులకు తీవ్ర గాయాలు చర్ల:(జనంసాక్షి):చత్తీస్గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్‌ ఐఈడీపేలుడులో శుక్రవారం ముగ్గురు గ్రామస్తులు గాయపడ్డారు.నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలోని బండేపారాలో నక్సలైట్లు …

మరో పదేళ్లయినా పాక్‌ కోలుకోదు

` ఆపరేషన్‌ సిందూర్‌తో దాయాది పీచమణిచాం ` భద్రతా దళాలకు అమిత్‌ షా ప్రశంసలు ` కాశ్మీర్‌ అభివృద్దిని కొనసాగిస్తామని ప్రకటన శ్రీనగర్‌,మే 30(జనంసాక్షి): పాక్‌పై ప్రతీకార …

పాకిస్తాన్‌ నిద్రలేని రాత్రులు గడిపింది

` బ్రహ్మోస్‌ దెబ్బకు దయాది చిగురుటాకులా వణికింది ` వందల మైళ్లు చొరబడి ఉగ్రస్థావరాలపై దాడి చేసింది ` ఆపరేషన్‌ సిందూర్‌ ముగియలేదు ` స్వదేశీ తయారీ …

బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకు పాక్ విలవిల్లాడిందన్న మోదీ

భారత బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ‘ఆపరేషన్ …

వైభవ్ సూర్యవంశీతో ప్రధాని మోదీ ముచ్చట్లు

ఇటీవల భారత క్రికెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ లో సంచలన  ఇన్నింగ్స్ లతో ఈ 14 ఏళ్ల  చిచ్చరపిడుగు అందరి దృష్టిని …

బెంగాల్‌లో నిర్మమత ప్రభుత్వం నడుస్తోంది

` వరుస సంక్షోభాలతో రాష్ట్రం సతమతం ` బెంగాల్‌ ర్యాలీలో మమతపై విరుకుపడ్డ మోడీ కోల్‌కతా(జనంసాక్షి): ప్రస్తుతం బెంగాల్‌ రాష్ట్రం వరుస సంక్షోభాలతో సతమతమవుతోందని ప్రధాని నరేంద్రమోదీ …

ఆయుధాలు రాని ఒప్పందాలెందుకు?

` రక్షణ మంత్రి సమక్షంలో ఏయిర్‌మార్షల్‌ఛీఫ్‌ సంచలన వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయి కానీ.. డెలివరీలు మాత్రం మొదలుకావని వాయుసేన అధిపతి ఎయిర్‌ …

కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!

మంచి జీతం, మెరుగైన భవిష్యత్తు ఆశతో విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ యువకులే లక్ష్యంగా సాగుతున్న అంతర్జాతీయ మోసాలకు అద్దం పట్టే దారుణ ఉదంతమిది. మయన్మార్‌లోని కొన్ని నకిలీ …

గ్యారెంటీ స్కీమ్‌లు: కర్ణాటక ముఖ్యమంత్రి సలహాదారు సూచన!

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాల లబ్ధిదారుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొందరు అనర్హులు కూడా ఈ పథకాల ద్వారా …

భారత్‌‍లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాన్ని హిందూ-ముస్లిం సమస్యగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్ చేస్తున్న కుట్రపూరిత ప్రచారాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. భారత్‌లో …