జాతీయం

31 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ADR) రిపోర్టు వెల్లడించింది. దిల్లీ …

వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్

భద్రతకు పెద్దపీట.. రైలులో ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటు మొత్తం 1,128 మంది ప్రయాణించే వెసులుబాటు ఆటోమెటిక్ డోర్లు, కుషన్డ్ బెర్త్‌లు, ఆన్‌బోర్డ్ వై-ఫై వంటి ఫీచర్లు విజయవంతంగా …

ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్‌: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి …

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల్లో అధికార ఆప్‌, బీజేపీ మధ్య …

మైనర్ బాలికపై ముగ్గురు కీచక టీచర్లు సామూహిక అత్యాచారం

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని మంచిమార్గంలో నడిపించాల్సిన గురువులే కీచకులుగా మారారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు ఉపాధ్యాయులు …

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ..షేక్‌ హసీనా తండ్రి ఇంటికి నిప్పు

బంగ్లాదేశ్ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె, పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆన్‌లైన్‌లో మాట్లాడి, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా …

నేడు ఢిల్లీకి కేటీఆర్ బృందం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధానంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయనిపుణులతో చర్చించనున్నారు. ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో …

విమానాశ్రయంలో 10 కిలోల బంగారం పట్టివేత..

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో  నిఘా వర్గాల సమాచారం మేరకు ఇటలీలోని మిలాన్‌ నుంచి దిల్లీ వచ్చిన విమానంలోని ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. …

భారతదేశంలో ఆధార్ కార్డు జారీ చేయని ఏకైక రాష్ట్రం ఏంటో తెలుసా..

భారతదేశంలో పౌరులకు ఆధార్ కార్డు జారీ చేయబడని ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్. ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డు జారీ చేయకపోవడానికి …

దివంగత రతన్ టాటా యువ స్నేహితుడు టాటా మోటార్స్‌లో కీలక పదవి

చివరి దశలో రతన్ టాటా కేర్ టేకర్‌గాా వ్యవహరించిన శంతను నాయుడు టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ జనరల్ మేనేజర్‌గా నియామకం ఇప్పుడు నేనూ నా తండ్రిలా …