జాతీయం

దక్షిణాదికి అన్యాయం జరగదు

` 2026 ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలవుతుంది: అమిత్‌షా కోయంబత్తూర్‌(జనంసాక్షి):కేంద్రం తీసుకునే ఏ నిర్ణయంలోనైనా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రమంత్రి అమిత్‌ షా భరోసా ఇచ్చారు …

రెండురోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తాం

` స్పష్టం చేసిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ` ఐదు రోజూ కొనసాగుతున్న సహాయకచర్యలు ` టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న 11 …

మెట్రో ఫెజ్‌ 2 కు అనుమతివ్వండి

` ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి ` మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌ కు నిధులు ఇవ్వండి ` తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత ఆ నదితో ముడిపడిపడి …

కుంభమేళాకు రాని నేతలను బహిష్కరించాలట!

` కేంద్రమంత్రి రాందాస్‌ ఆఠవలే వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేలపై కేంద్రమంత్రి రాందాస్‌ ఆఠవలే వివాదాస్పద వ్యాఖ్యలు …

పోలీస్‌స్టేషన్‌ సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం

పుణెలో సంచలనం పుణె(జనంసాక్షి): ఆర్టీసీ బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరగడం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. పుణెలోని ఓ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పార్కు చేసిన …

భాష కోసం ప్రాణాలు కూడా వదిలేశాం..కమల్‌హాసన్‌

చెన్నై:తమిళులు భాష కోసం ప్రాణాలు వదిలారని, ఈ విషయంలో తమతో ఆటలొద్దని ప్రముఖ నటుడు మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎమ్‌) అధినేత కమల్‌హాసన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. …

దేశాన్నే దోచుకుంటుంటే వ్యక్తిగతమెలా అవుతుంది?

` అమెరికాలో అదాని గురించి మోదీ వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ విమర్శలు న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికాలో విలేకరుల సమావేశంలో అదానీ గురించి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానాన్ని …

సౌరశక్తితో నడిచే పేటీఎం సౌండ్‌ బాక్స్‌

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం) మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’.. సోలార్‌ సౌండ్‌బాక్స్‌ను లాంచ్‌ చేసింది. భారత్‌లో మొట్టమొదటిసారిగా సౌరశక్తితో నడిచే సౌండ్‌ బాక్స్‌ను తీసుకొచ్చింది. తక్కువ సూర్యకాంతితో …

మనది ‘భిన్నత్వంలో ఏకత్వం’ సిద్ధాంతం’’ : మమత

కోల్‌కతా: తొక్కిసలాట ఘటనల కారణంగా మహాకుంభ్‌ మృత్యుకుంభ్‌గా మారిందన్న తన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం స్పందించారు. తాను అన్ని …

దిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం

భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా ప్రమాణం చేయించారు. దిల్లీ: అభిమానులు, పార్టీ కార్యకర్తల సంబరాలు, కేరింతల మధ్య దేశ రాజధాని దిల్లీలో …