జాతీయం

సింగిల్‌ పేరెంట్‌ కూడా దత్తత తీసుకోవచ్చు

అలహబాద్‌ హైకోర్టు తీర్పు లక్నో,ఫిబ్రవరి23  (జనం సాక్షి) : పిల్లలను దత్తత తీసుకోవడానికి వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ అడాప్షన్‌ …

పారిశుద్య నీటితోనే ఆరోగ్య సంరక్షణ

కరోనా జాగ్రత్తలు జీవితాంతం పాటించాలి నేషనల్‌ వాష్‌ కాన్‌క్లేవ్‌లో ఉపరాష్ట్రపతి చెన్నై,ఫిబ్రవరి23  (జనం సాక్షి) : స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాలను కలిపించడం ద్వారా సమాజాన్ని …

బిజెపిని అణచివేసే కుట్రలో కెసిఆర్‌

\ కుటుంబ పాలనపై పోరాడుతూనే ఉంటాం ఉద్యమ ద్రోహులను పక్కనపెట్టుకుని పాలన మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి న్యూఢల్లీి,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా …

ఆర్థికంగా రాష్టాల్రను దెబ్బతీసే కుట్ర

రాజకీయంగా గుప్పిట్లో పెట్టుకునే యోచన ప్రాంతీయ పార్టీలకు పొగపెడుతున్న మోడీ న్యూఢల్లీి,ఫిబ్రవరి2: ముందున్నజనం సాక్షి ముసళ్ల పండగా అన్న సామెత ఇప్పుడు మనకు అనుభవం లోకి రానుంది. …

మోడీ మోనార్క్‌ పాలన!

ఏ ముహుర్తాన మోడీ ఢల్లీిలో అడుగు పెట్టాడో కానీ ప్రజలకు రంగుల చిత్రం చూపాడు. బిజెపిని చాప చుట్టేసి తన చంకన పెట్టుకున్నాడు. బిజెపికి పెద్దలు అన్న …

రష్యాపై అమెరికా అర్థిక ఆంక్షలు

వాషింగ్టన్‌: రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాపై అమెరికా అర్థిక ఆంక్షలు విధించింది. ఆ దేశానికి చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంకుపై ఆంక్షలు …

విశాఖపట్నం మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి.

కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలోని దంతేవాడ (Dantewada) జిల్లా బచేలి-భాన్సీ మార్గం మధ్యలో విశాఖపట్నం వైపు ఇనుప ఖనిజంతో వెళ్తున్న …

హిమాచల్‌ప్రదేశ్‌లోని జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉనా జిల్లాలోని తహ్లివల్‌ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ పటాకుల ఫ్యాక్టరీలో (fireworks factory) పేలుళ్లు సంభవించాయి. …

18 ఏండ్ల బాలిక‌పై ప‌లుమార్లు లైంగిక దాడి

అహ్మ‌దాబాద్‌ : 18 ఏండ్ల బాలిక‌పై ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డిన కేసులో దంప‌తుల‌కు సిటీ సెష‌న్స్ కోర్టు ప‌దేండ్ల జైలు శిక్ష విధించింది. భార్య స‌హ‌కారంతో …

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారతీయుల తరలింపు

          న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో (Ukraine) ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా అక్కడ …