జాతీయం

హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ నాయ‌కుడు పై ఎఫ్ఐఆర్ న‌మోదు

బెంగ‌ళూరు : హిజాబ్ వివాదంపై క‌ర్ణాట‌క కాంగ్రెస్ నాయ‌కుడు ముఖ‌రం ఖాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హిజాబ్‌ను వ్య‌తిరేకించే వారిని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తాన‌ని ఖాన్ హెచ్చ‌రించాడు. …

ఓ స్పాలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం

నోయిడా: నోయిడాలో గురువారం ఓ స్పాలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు చ‌నిపోయారు. స్పాను శుభ్రం చేస్తున్న స‌మ‌యంలో షార్ట్ స‌ర్క్యూట్ తో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. అయితే …

ప‌శ్చిమ బెంగాల్ పోస్ట‌ర్ క‌ల‌క‌లం

కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని దుర్గా మాత‌గా, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని మ‌హిషాసురుడిగా చూపుతూ వెలిసిన పోస్ట‌ర్ రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ …

పంజాబ్‌లో మోడీ ప్రచారం ఫలించేనా

కొంప ముంచనున్న కాంగ్రెస్‌ అంతర్గ కుమ్ములాటలు సర్వేలన్నీ ఆప్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడి చండీగడ్‌.ఫిబ్రవరి17 (జనంసాక్షి):  పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పక్రధాని కూడా రంగంలోకి …

పక్షుల గుంపు ఆకాశం నుంచి నేలపైకి వందలాది పక్షులు మరణించాయి

మెక్సికో సిటీ: పక్షుల గుంపు ఆకాశం నుంచి నేలపైకి దూసుకొచ్చింది. అయితే గుంపులోని వందలాది పక్షులు అనూహ్యంగా మరణించాయి. ఈ విచిత్ర ఘటన మెక్సికోలో జరిగింది. ఈ …

ఉత్తరప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. కుషీనగర్‌ జిల్లా (Kushinagar) నెబువా నౌరంజియాలో ప్రమాదవశాత్తు బావిలో 13 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. …

దేశంలో కొత్తగా కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 30,757 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,27,54,315కు చేరాయి. ఇందులో 4,19,10,984 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో …

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నియమితుల య్యారు. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి గౌతమ్‌ …

విమానానికి ముప్పు తప్పింది

టాటాల ఆధ్వర్యంలో నడుస్తున్న విస్తారా విమానానికిలో నడుస్తున్న విస్తారా విమానానికి (Vistara flight) ముప్పు తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. …

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 27 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 30 వేలకు పెరిగాయి. నిన్నటికంటే ఇవి 11 శాతం …