జాతీయం

అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు

అత్యంత గోప్యంగా తీహార్‌ జైలులో ఉరి అక్కడే ఖననం కాశ్మీర్‌లో కర్ఫ్యూ , నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : …

చివరి క్షణాల్లో ప్రశాంతంగా అఫ్జల్‌ గురు

తీహార్‌ జైలు అధికారులు న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో తీహార్‌ జైల్లో ఉరిశిక్షను అమలు చేసేముందు అఫ్జల్‌గురు ప్రశాంతంగా కనిపించారని జైలు అధికారులు తెలిపారు. ఈ …

జమ్మూకాశ్మీర్‌లో ఆందోళనలకు పిలుపు

న్యూఢిల్లీ: అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలుపై జమ్మూకాశ్మీర్‌లోని వేర్పాటు వాదులు మండిపడ్డారు. ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చాలని కోరినా పట్టించుకోలేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేతలు ఆక్షేపించారు. …

తీహార్‌ జైల్లోనే అఫ్జల్‌గురు మృతదేహం ఖననం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ దాడి కేసులో అఫ్జల్‌ గురుకు ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఈ ఉదయం 8 గంటలకు ఉరి శిక్ష అమలు చేశారు. అనంతరం జైల్లోనే …

అత్యంత గోప్యంగా ఉరిశిక్ష ప్రక్రియ పూర్తి

న్యూఢిల్లీ: ముంబయి దాడుల ఘటనలో అజ్మల్‌ కసబ్‌ను ఉరి తీసిన విధంగానే పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు కూడా అత్యంత రహస్యంగా ఉరిశిక్ష ప్రక్రియను …

చట్టపరమైన నియమాలు పాటించే ఉరి అమలు చేశాం : షిండే

న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు ఉరిశిక్షకు అమలు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలియజేశారు. జనవరి 21న రాష్ట్రపతికి …

మూడు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన ప్రణబ్‌

న్యూఢిల్లీ : రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మూడు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. ముంబయి దాడుల ఘటనలో పాక్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ క్షమాభిక్ష …

దేశవ్యాప్తంగా భద్రత పెంపు

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు  చేసిన నేపథ్యంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా …

అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు సరైన నిర్ణయం : భాజపా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌గురుకి ఉరిశిక్ష అమలు సరైన నిర్ణయమని భాజపా వ్యాఖ్యానించింది. ఉరిశిక్ష అమలులో జాప్యం జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు …

ఈ నెల 11 నుంచి ఢిల్లీలో గవర్నర్ల సదస్సు

న్యూఢిల్లీ : ఈ నెల 11 నుంచి రెండురోజులపాటు రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నిర్వహించనున్న 44వ గవర్నర్ల …