Cover Story

ఇద్దరు కేంద్రమంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు?: కేటీఆర్

హైదరాబాద్  ( జనం సాక్షి): హైదరాబాద్ నగరం మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా …

పెద్దధన్వాడ ఘటనలో మరికొందరు రైతులకు బెయిల్

గద్వాల నడిగడ్డ (జనంసాక్షి) : ఇథనాల్ ఫ్యాక్టరీపై దాడి కేసులో ఏ3 నిందితుడుగా ఉన్న జైలర్ నాగరాజుతో పాటు మరికొందరు రైతులకు జిల్లా గౌరవ న్యాయస్థానం న్యాయమూర్తి …

నీటి వాటాలో కేసీఆర్‌ మరణశాసనం రాశారు

` తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో అసెంబ్లీలో తేలుద్దాం ` పుట్టెడు అప్పులు మా నెత్తిన పెట్టి వెళ్లారు ` కేసీఆర్‌ కుటుంబం రూ.వేల కోట్ల …

కేబినెట్‌ కీలక నిర్ణయాలు

` 201కి.మీ మేర ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి పచ్చజెండా ` చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు రీజనల్‌ రింగ్‌రోడ్డు ` నేటితో రైతులందరికీ రైతుభరోసా పూర్తవుతుంది ` బనకచర్ల …

ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు తప్పదా? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా వారాంతంలో జరిపిన దాడుల అనంతరం, ఆ దేశంలో ప్రభుత్వ మార్పు (రెజీమ్ …

‘హర్మూజ్‌ జలసంధి’ మూసివేత

` ఇరాన్‌ కీలక నిర్ణయం ` అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతిచర్యలు ` భద్రతా కౌన్సిల్‌ చేతిలో తుది నిర్ణయం! ` ప్రపంచదేశాలకు తీవ్ర విఘాతం.. భారత్‌ …

డేంజర్‌లో మీ పాస్‌వర్డ్‌లు.. 16 బిలియన్ల అకౌంట్ల సమాచారం హ్యాకర్ల చేతికి!

డేటా లీక్‌ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది. తాజాగా ఇంటర్నెట్‌ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్‌ వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు …

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ కూడా బర్త్ డే …

బనకచర్ల ఆపండి

` ఆంధ్రా ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దు ` కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్‌కు సీఎం రేవంత్‌ , మంత్రి ఉత్తమ్‌ ఫిర్యాదు ` ప్రాజెక్టు అంశంలో అభ్యంతరాలను వివరించాం ` …

అహ్మదాబాద్ విమాన దుర్ఘటన.. సారీ చెప్పిన‌ టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్

అహ్మదాబాద్ (జనంసాక్షి): అహ్మదాబాద్‌లో గత గురువారం ఎయిరిండియా విమానం కుప్పకూలిన దురదృష్టకర సంఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. …