Featured News

మాకు విప్‌ అందలేదు

వేణుగోపాలా చారి, హరీశ్వర్‌రెడ్డి స్పీకర్‌ విచారణకు ధిక్కార ఎమ్మెల్యేలు డుమ్మా హైదరాబాద్‌ : మాకు విప్‌ అందలేదని, తాము గతంలోనే సమాధానం ఇచ్చామని, మళ్లీ విచారణ అవసరం …

తెలంగాణ సైనికులకు శిక్షణ శిబిరాలు

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌ : తెలంగాణ సైనికులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ …

తెలంగాణపై కాంగ్రెస్‌ నోరు విప్పాలి

కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయడం లేదో కాంగ్రెస్‌ పార్టీయే నోరు విప్పాలని రాష్టీయ్ర లోక్‌దళ్‌ నేత, కేంద్ర మంత్రి …

మాజీ మంత్రి కోద్నాని, భజరంగిని

వెనకేసుకొచ్చిన మోడీ సర్కార్‌ 96 మందిని బలిగొన్న కేసులో మరణశిక్షపై మనసు మార్చుకున్న గుజరాత్‌ అహ్మదాబాద్‌, మే 14 (జనంసాక్షి) : 96 మందిని బలిగొన్న 2002 …

తెలంగాణ కోసం మరో బలిదానం

పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్య తన చావుతోనైనా తెలంగాణ రావాలంటూ సూసైడ్‌ నోట్‌ రామకృష్ణాపూర్‌ మే, 14 (జనంసాక్షి) : తెలంగాణ కోసం మరో యువకుడు …

30 ఏళ్లుగా ఏ రెండు రాష్ట్రాలూ నీటిపై ఒప్పందాలు చేసుకోలేదు

మాదే రైతు సర్కారు… కిరణ్‌ నిజామాబాద్‌, మే 13 (జనంసాక్షి) : 30 ఏళ్లుగా ఏ రెండు రాష్ట్రాలూ నీటిపై ఒప్పందాలు చేసుకోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి …

హమ్మయ్యా! ఈ ఏటికి ‘నీట్‌’ లేదు

సుప్రీం స్పష్టీకరణ న్యూఢిల్లీ, మే 13 (జనంసాక్షి) : రాష్ట్ర విద్యార్థులకు ఈ ఏటికి నీట్‌ గండం తప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో మాదిరే మెడికల్‌ అడ్మిషన్లు జరుపవచ్చంటూ …

కలంకితులను సాగనంపండి గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు

హైదరాబాద్‌, మే13 (జనంసాక్షి) : కళంకిత మంత్రులను సాగనంపాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు …

మా ప్రమాణ స్వీకారానికి మన్మోహన్‌జీ.. పాకిస్తాన్‌ రండి

నవాజ్‌ సాదర ఆహ్వానం భారత్‌తో సత్సబంధాలు అమెరికాతో అవే సబంధాలు చైనాతో మిత్రుత్వం ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : ‘మా ప్రమాణ స్వీకారానికి మన్మోహన్‌జీ.. పాకిస్తాన్‌ రండి’ అంటూ …

సిద్ధరాముడికి పట్టాభిషేకం

అట్టహాసంగా ప్రమాణం రూపాయికే కిలో బియ్యం కర్ణాటక ప్రజలపై వరాల జల్లు బెంగళూరు, మే 13 (జనంసాక్షి) : సిద్ధరాముడి పట్టాభిషేకం అట్టహా సంగా జరిగింది. కర్ణాటక …

తాజావార్తలు