Featured News

మేడారం జాతర తేదీలు ఖరారు

వరంగల్‌, మే 12 (జనంసాక్షి) : వన దేవతలు సమ్మక్క-సారలమ్మ జాతర-2014 తేదీలను గిరిజన పూజారులు ఆదివారం ప్రకటించా రు. తాడ్వాయి మండలం మేడారం లో కొలువుదీరిన …

మహానాడులో తెలంగాణ కావాలని చెప్పిస్తరా?

టీడీపీ నేతలకు కడియం సవాల్‌ వరంగల్‌, మే 12 (జనంసాక్షి) : తెలంగాణకు చెందిన టీడీపీ నేతలకు దమ్మూ ధైర్యం ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు …

అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ పంపిన సోనియా

న్యూఢిల్లీ, మే 12 (జనంసాక్షి) :ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రఖ్యాత అజ్మీర్‌ దర్గాకు ఆదివారం చాదర్‌ పంపారు. అజ్మీర్‌లోని ఖాజా మొయినొద్దీన్‌ చిస్తీ దర్గాలో ఆయన 801వ …

ఉద్యమం ఉప్పెనలా ఉంది

తెలంగాణ సాధిస్తాం : కేసీఆర్‌ హైదరాబాద్‌, మే 12 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఉప్పెనలా మారిందని, తొందర్లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత …

మీ వెయ్యి నాకెందుకు?

చిల్లర లేకపోతే పేపర్‌ ఫ్రీగా చదువుకోండి రాహుల్‌కు షాకిచ్చిన పేపర్‌బాయ్‌ చిన్నారిని దత్తత తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ భోపాల్‌, మే 12 (జనంసాక్షి) : ‘మీ వెయ్యి …

ఏ తప్పూ చేయలేదు : అశ్వనీకుమార్‌

న్యూఢిల్లీ, మే 11 (జనంసాక్షి) : తాను ఏ తప్పూ చేయలేదని, సుప్రీంకోర్టు తనను తప్పు బట్టలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అశ్వనీకుమార్‌ …

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలి

రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ, మే 11 (జనంసాక్షి) : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. శనివారం జాతీయ సాంకేతిక దినోత్సవం …

అసలు మీరు కట్టండి.. వడ్డీ మేం కడతాం

రైతులు పథకాలు వినియోగించుకోవాలి సీఎం కిరణ్‌ కర్నూలు, మే 11 (జనంసాక్షి) : అసలు మీరు కట్టండి.. వడ్డీ మేం కడతామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. …

తీరం వెంట పటిష్ట రక్షణ

నేవీ సేవలలోకి మిగ్‌-29కెే విమానాలు : ఆంటోని పనాజీ, (జనంసాక్షి) : మిగ్‌-29కె యుద్ధ విమానాలతో కూడిన బ్లాక్‌ పాంథర్‌ దళాన్ని రక్షణమంత్రి ఏకే ఆంటోని శనివారం …

రెండు కళ్ల బాబుకు మరోషాక్‌

కారెక్కనున్న కడియం రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కంటే.. కనిపెంచిన తెలంగాణే ముఖ్యం : కడియం శ్రీహరి వరంగల్‌, మే 11 (జనంసాక్షి) : రెండు కళ్ల బాబుకు …

తాజావార్తలు