వార్తలు

సగం.. సగం..

` ఎన్డీయే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి.. ` భాజపా, జేడీయూకు చెరో 101 స్థానాలు.. ` నలుగురు సిట్టింగ్‌లకు ఉద్వాసన పాట్నా(జనంసాక్షి):బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార …

చీరాలలో విషాదం.. 

` సముద్రంలో ఐదుగురు గల్లంతు చీరాల(జనంసాక్షి):బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో …

“బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ

ఖమ్మం (జనంసాక్షి) : తెలంగాణ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించినందుకు బూతు మాస్టర్ పై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు, …

అవినీతి తిమింగలం

` కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనె ` మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ అధికారి జీపీ మెహ్రా అవినీతి బాగోతం భోపాల్‌(జనంసాక్షి):కోట్ల …

ఆశలు ఆవిరి..

` ట్రంప్‌కి దక్కని నోబెల్‌ శాంతి బహుమతి ఓస్లో(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి భారీ షాక్‌ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్‌ శాంతి బహుమతి దక్కలేదు. …

మరియా కొరీనాను వరించిన నోబెల్‌ శాంతి బహుమతి

` వెనెజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటంతో పురస్కారం ` నోబెల్‌ శాంతి పురస్కారం ట్రంప్‌నకు అంకితమన్న విజేత స్వీడన్‌(జనంసాక్షి):ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి  …

క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుండా అడ్డుకుంటున్నారు ఆర్మూర్ ఎంజె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ ఆర్మూర్,అక్టోబర్ 10 (జనంసాక్షి) : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోకుండా ఇంటి …

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..

` కర్ణాటక కీలక నిర్ణయం బెంగుళూరు(జనంసాక్షి):మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర …

భారత్‌- యూకే సంబంధాల్లో కొత్తశక్తి

– స్టార్మర్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ` ముంబయిలో ఇరువురి సమావేశంలో ` కీలక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చలు ముంబై(జనంసాక్షి):భారత్‌-యూకే సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర …

సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్‌ రచయితకు నోబెల్‌

` లాస్లో క్రాస్జ్నాహోర్కైకు దక్కిన పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి):ప్రముఖ హంగేరియన్‌ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని గెలుచుకున్నారు. సాహిత్య బహుమతిని స్వీడిష్‌ అకాడమీకి …