వార్తలు

ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌కి తెలంగాణే వేదిక

` ఏఐతో సమర్ధవంతంగా పౌరసేవలు ` ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ` జ్యూరిక్‌లో ముఖ్యమంత్రికి ప్రవాసుల ఘనస్వాగతం దావోస్(జనంసాక్షి):దావోస్ ఆర్టిఫిషియల్ …

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..

` 39 మంది మతి ` 70 మందికిపైగా తీవ్రగాయాలు మాడ్రిడ్(జనంసాక్షి):స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఘటనలో సుమారుగా 39 మంది మతి చెందారు. హై …

భారత్‌కు యూఏఈ అధ్యక్షుడు..

స్వయంగా స్వాగతం పలికిన మోదీ ` అనంతరం ఒకే కారులో ప్రయాణించిన ఇరువురు న్యూఢిల్లీ(జనంసాక్షి):యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ …

సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు

షాద్ నగర్ : సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హనణానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవనీ షాద్ నగర్ డిసిపి సి.శిరీష అన్నారు. సోమవారం నాడు జనంసాక్షి …

బీజాపుర్‌లో ఎన్‌కౌంటర్‌

` ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి చర్ల(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. జిల్లాలోని జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు …

మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ

కోల్‌కతా(జనంసాక్షి):భారత్‌లో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. …

ఇరాన్‌ అల్లర్ల వెనుక ట్రంప్‌

` దేశంలో నిరసనలకు, ప్రాణ నష్టానికి ఆయనే కారణం ` ఇటీవల ఆందోళనల వెనుక అమెరికా కుట్ర ` ఇరాన్‌ను అణచివేయడం, ఆధిపత్యం చలాయించడం వారి లక్ష్యం …

జనంసాక్షి జనంవైపే ఉండాలి

పత్రికలు వాస్తవాలు రాసి సమాజాన్ని చైతన్యం చేయాలి జనంసాక్షి క్యాలండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ : ఎన్నికల సర్వేలో జనంసాక్షి సర్వేతో ప్రజల్లో ఒక …

ట్రంప్‌కు నోబెల్‌ అందించిన మచాడో

` ఇది తనకు దక్కిన గౌరవంగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్‌(జనంసాక్షి):వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో గురువారం వైట్‌ హౌజ్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ని కలిశారు. …

ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం

స్పీకర్‌కు నాలుగు వారాల గడువు విచారణ సందర్భంగా సుప్రీం వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు నాలుగు వారాలు …