కరీంనగర్

ట్యాంర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్న ఆర్డీవో

మంథని గ్రామీణం: మండలంలోని అక్కిపల్లి గ్రామంలో నీటి ఎద్దడి నివారించేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని మంథని ఆర్డీవో అయేషా నుస్రత్‌ ఖానం హామీ ఇచ్చారు. …

ఖానాపూర్‌లో వెంకటయ్య అంత్యక్రియలు

మంథని గ్రామీణం: ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా పామడ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు, కేకేబ్ల్యూ సభ్యుడు వెంకటయ్య అలియాస్‌ కిరణ్‌ అంత్యక్రియలు …

జూలైలోగా నష్టపరిహారం చెల్లిస్తామన్న ఆర్డీవో

మంథనీ గ్రామీణం: సింగరేణి ఉపరితల గని-2 విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న అక్కేపల్లి గ్రామస్థులకు జూలైలోగా నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని భూసేకరణ అధికారి, మంథని ఆర్డీవో …

తెలంగాణ కోసం మరో యువకుడి ఆత్మబలిదానం

కరీంనగర్‌, జనంసాక్షి: చొప్పదండి గ్రామంలో బుధవారం రాత్రి 12.00గం|| లకు తెలంగాణ కోసం పెరుమాండ్ల నరేష్‌ గౌడ్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన …

సహచట్టం అవినీతిపై పాశుపతాస్త్రం

మెట్‌పల్లి గ్రామీణం: సహచట్టం అవినీతిపై పాశుపతాస్త్రం అని న్యాయవాది పుప్పాల భానుమూర్తి పేర్కొన్నారు. మండలంలోని వేంపేట గ్రామంలో ‘ఈనాడు-ముందడుగు’ ఆధ్వర్యంలో సహచట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ …

విద్యుదాఘాతంతో రైతు మృతి

శాంతినగర్‌: సుల్తానాబాద్‌ మండలం మియాపూర్‌ గ్రామంలో పంగ దుర్గయ్య అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మియాపూర్‌ గ్రామంలో ఐదెకరాల్లో పంటసాగు చేస్తున్న దుర్గయ్య ఈరోజు ఉదయం …

బోర్లు నిర్మాణం చేయపోవడంతో సాగునీటి వసతి లేదని దళితుల ఆందోళన

గంగాధర: ఇందిర జలప్రభ కింద దళితులకు కేటాయించిన వ్యవసాయ భూముల్లో సాగునీటి వసతి కల్పించడం లేదని మండలంలోని ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన దళిత రైతులు ఆందోళన వ్యక్తం …

తెలంగాణ కోసమే టీఆర్‌ఎస్‌లోకి…

కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 18 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తాను టీడీపీని వీడి, టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నానని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. …

బీజేవైఎం నాయకుడి ఆత్మహత్య

చొప్పదండి: చొప్పదండి మండల కేంద్రానికి చెందిన బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు నరేష్‌ గౌడ్‌(26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని తట్టుకోలేక గత కొద్దిరోజులుగా …

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

-కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ భీమదేవరపల్లి , ఏప్రిల్‌ 17 (జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 25న జిల్లాకు వస్తున్నందున, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ స్మితా …