కరీంనగర్

బంగారు ఆభరణాల చోరీ

హుజురాబాద్‌ గ్రామీణం, జనంసాక్షి: బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని చెప్పి వాటిని చోరీ చేసిన సంఘటన హుజురాబాద్‌ పట్టణంలో సంచలనం కలిగించింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి …

ఎన్టీపీసీలో సాంకేతిక లోపం వల్ల నిలిచిన విద్యుదుత్పత్తి

కరీంనగర్‌, జనంసాక్షి: రామగుండం ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉత్పత్తి పునరుద్ధరించేందుకు అధికారులు మరమ్మతుత్త చర్యలు …

కొంగగట్టులో దీక్షపరుల మధ్య తోపులాట

కరీంనగర్‌, జనంసాక్షి: మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో ఈ ఉదయం కల్యాణకట్ట వద్ద దీక్షాపరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో బారికేడ్లు కూలిపోయాయి. వెంటనే …

వడగండ్ల వానతో పంటలకు అపారనష్టం

మంథని గ్రామీణం, జనంసాక్షి: మంతని మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వడగండ్లవానకు ఐదు గ్రామాల్లోని పంటలకు అపార నష్టం వాటిల్లింది. మండలంలోని నాగపల్లి, స్వరపల్లి, వెంకటాపూర్‌, మల్లారం, …

విద్యుదాఘాతంలో అసిస్టెంట్‌ హెల్పర్‌కు తీవ్రగాయాలు

ఎల్లరెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని గొల్లపల్లిలో విద్యుత్తుశాఖలో అసిస్టెంట్‌ హెల్పర్‌గా పనిచేస్తున్న బాలయ్య విద్యుదాఘాతంతో సోమవారం తీవ్రగాయాలపాలయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని వీర్లపల్లి శివారులో అక్రమంగా రెండు ఎడ్లబళ్లలో తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖాధికారులు సోమవారం పట్టుకున్నారు. 40 దుంగల విలువ రూ. 24వేలు ఉంటుందని …

పత్తిధర తగ్గింపునకు నిరసిన్తూ రోడ్డెక్కిన రైతులు

గంగాధర, జనంసాక్షి: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో పత్తి క్వింటాలుకు రూ. 1000 తగ్గింపునకు నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. క్వింటాలు పత్తి రూ. 4,300 ఉంటే రూ. 3వేలకే …

చిరు వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి

హుజురాబాద్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో బుర్ర శ్రావణ్‌ అనే చిరు వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. బాధితుడి ఇంటి …

పంటనష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌

హుజురాబాద్‌, జనంసాక్షి: వడగండ్ల వానతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో నష్టపోయిన వరి పంట పొలాలను తెరాస శాసనసభాపక్షనేత, స్థానిక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ పరిశీలంచారు. నేలవాలిన, దెబ్బతిన్న వరి …

ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ రాస్తారోకో

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: ఢిల్లీలో చిన్నారిపై అత్యాచారాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వేదిక ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు. …