కరీంనగర్

అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఆటో

నలుగురికి తీవ్రగాయాలు ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని వీర్ణపల్లి వద్ద ఓ ఆటో ఈదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. …

రామగుండంలో ఆందోళన

గోదావరిఖని, జనంసాక్షి: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ న్యూ ఇండియా పార్టీ ఆందోళన చేపట్టింది. రామగుండంలో అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం …

22 నుంచి రైతు చైతన్య యాత్రలు

మల్హార్‌, జనంసాక్షి: మల్హర్‌ మండలంలో 22నుంచి రైలు చైతన్య యాత్రలను ప్రారంభిస్తున్నట్లు ఇంఛార్జి వ్యవసాయాధికారి సతీష్‌ తెలిపారు. 22న తాడిచెర్ల, 23న కాపురం, 24న మల్లారం, 25న …

ప్రారంభమైన సిమెంట్‌ రోడ్ల నిర్మాణం

మల్హార్‌, మారుమూల ప్రాంతాల అభివృద్ధి(ఐఏపీ) పథకంలో భాగంగా మల్హార్‌ మండలం అన్సాన్‌పల్లిలో రూ. 50లక్షల వ్యయంతో సిమెంట్‌ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని పలు వీధులలో సుమారు 1350 …

బావిలో పడిన ఎలుగుబంటి

కోహెడ, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా కోహెడ పంచాయితీ పరిధిలోని ధర్మసాగర్‌పల్లిలో ఓ ఎలుగుబంటి వ్యవసాయబావిలో పడింది. సమీప అటవీప్రాంతం ఎలుగుబంటి నీటి కోసం వచ్చి ప్రమాదవశాత్తు బావిలో …

రాఘవపేటలో దళితుల బహిష్కరణ

మల్లాపూర్‌,జనంసాక్షి: మండలంలోని రాఘవపేట గ్రామంలో భూవివాదంలో నెలకొన్న సమస్యను దృష్టలో ఉంచుకుని దళితులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరించారు. ఈ సందర్భంగా దళితులకు ఏ విషయంలోనూ సహకరించవద్దని, …

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

గోదావరిఖని, జనంసాక్షి: విద్యుత్తు అంతరాయంతో జీడీకే 7ఎల్‌పీ గని కార్మికులకు అధికారులు మొదటి షివ్ట్‌లో సగం వేతనంతో కూడిన సెలవును మంజూరు చేశారు. రెండురోజుల క్రితం విద్యుత్తు …

ఘనంగా సీతారాముల కల్యాణం

మెట్‌పల్లి టౌన్‌, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఖాదీ ప్రాంగణంలో ఆంజనేయస్వామి ఆలయ నిర్వాహకులు సీతారాముల కల్యాణాన్ని జరిపారు. ఈ కల్యాణంలో …

కుటుంబకలహాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నం

చిగురుమావిడి, జనంసాక్షి: కుటుంబకలహాల నేపథ్యంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లా చిగురుమావిడి మండలం రేకొండలో చోటుచేసుకుంది. రైతు చాడ రాంరెడ్డి. భార్య …

శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా ముస్తాబైన దేవాలయం

మంథని గ్రామీణం: శ్రీరామ నవమి సందర్భంగా జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి మంథని మండలంలోని శ్రీరాంనగర్‌, ఉప్పట్ల, గుంజపడుగు, మైదిపల్లి, నాగారం, మంథని దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. …