కరీంనగర్

ప్రజలను మభ్యపెట్టేందుకే మంత్రి పల్లె నిద్ర

మంథని, న్యూస్‌లైన్‌: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మభ్యపెట్టేందుకే మంత్రి శ్రీధర్‌బాబు పల్లెనిద్ర పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్‌ పుట్ట మధు విమర్శించారు. …

నేటి నుంచి అన్నాహజారే ‘జనతంత్ర యాత్ర’

పంజాబ్‌: యూపీఏ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సామాజిక వేత్త అన్నాహజారే ఇవాళ్టి నుంచి ‘జనతంత్ర యాత్ర’ చేపట్టనున్నారు. ఈ యాత్ర అమృత్‌సర్‌ నుంచి ప్రారంభం కానుంది.

మహిళలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా

మల్లాపూర్‌: మండలంలోని వాల్గొండ గ్రామంలో తాగు నీటి ఎద్దడిని నివారించాలని శనివారం మహిళలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా …

చెక్‌ పోస్టులు ప్రారంభం

మల్లాపూర్‌: మండలంలోని ముత్యంపేట గ్రామంలో మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ నారాయణరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

రూ. 5.60కోట్ల చెరకు బకాయిల విడుదల

మల్లాపూర్‌: మండలంలోని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీకి జనవరి 30 వరకు చెరకును తరలించిన రైతులకు రూ. 5.60కోట్ల బిల్లులను సంబంధిత బ్యాంకుల్లో జమ చేసినట్లు ఎన్‌డీఎన్‌ఎల్‌ మేనేజర్‌ …

వైభవంగా శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలు

మల్లాపూర్‌: మల్లాపూర్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా స్వామి వారికి శనివారం చక్రస్నానం, పుష్పయాగాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం గావించారు. ఈ …

కుంటలు, చెరువులు నింపాలంటూ తెదేపా నేతల ధర్నా

సారంగాపూర్‌ గ్రామీణం: మండలంలోని బీర్పూర్‌ రోళ్లవాగు ప్రాజెక్టు ద్వారా మంజల, గంగపల్లి గ్రామాల్లోని కుంటలు, చెరువులు నింపాలని సారంగాపూర్‌ ప్రధాన రహదారిపై శనివారం తెదేపా ఆధర్యంలో ధర్నా …

ఆర్టీసీ బస్టాండు పైకప్పు కూలడంతో నలుగురు గాయాపడ్డారు.

మెట్‌పల్లి టౌన్‌: మెట్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌ పై ప్పు హెచ్చులూడటంతో శనివారం నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్టాండులోని నిజామాబాద్‌ స్టేజీ వద్ద భవనం పై కప్పు సిమెంట్‌ …

మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన

మంథని (మహదేవపూర్‌), న్యూస్‌లైన్‌: మంథని నియోజకవర్గంలోని మారుమూల అటవీ గ్రామాల్లో మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం పర్యటించారు. కాటారం, మహాముత్తారం మండలాల మీదుగా మహదేవపూర్‌ మండలంలోని ముకునూరు గ్రామానికి …

హెలీప్యాడ్‌ ధ్వంసం

హుజూరాబాద్‌ , న్యూస్‌లైన్‌: క్రీడల నిర్వాహణ కోసం ఏకంగా శాశ్వత హెలీప్యాడ్‌నే ధ్వంసం చేసిన సంఘటన హుజూరాబాద్‌లో చోటు చేసుకుంది. గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో గవర్నర్‌ …