కరీంనగర్

తెదేపా రాస్తా రోకో

ఎలిగేడు: విద్యుత్తు కోతలు, హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల నిరాహార దీక్షకు సంఘీభావంగా గురువారం ఎలిగేడులో తెదేపా శ్రేణులు ధర్నా, రాస్తారోకో చేశారు. అంబేద్కర్‌ విగ్రహం ముందు గల రహదారిపై …

దక్కన్‌ గ్రామీణ బ్యాంకు శాఖ ప్రారంభం

కరీంనగర్‌ గ్రామీనం: మండలంలోని బొమ్మకల్‌ గ్రామంలోని శ్రీపురం కాలనీలో దక్కన్‌ గ్రామీణ బ్యాంకు బ్రాంచిని బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ రంగరాజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వాణిజ్య …

చేనేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల పట్టణం: ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌లో చోటు చేసుకుంది. గుల్ల విశ్వనాథం అనే …

చేనేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల పట్టణం : ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌లో చోటుచేసుకుంది. గుల్ల విశ్వనాథం అనే …

తెలంగాణ ఇచ్చే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు: వెంకటయ్య నాయుడు

కరీంనగర్‌: తెలంగాణ ఇచ్చే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని, భజపా అధికారంలోకి వస్తేనే తెలంగాణ ఏర్పడుతుందని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వ అసమర్థత …

వికలాంగుల రిలే నిరాహార దీక్ష

ఎల్లారెడ్డిపేట: పింఛను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఎల్లారెడ్డిపేటలో వికలాంగులు, వితంతువులు, వృద్ధులు మంగళవారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. స్థానిక పాత బస్టాండు ప్రాంతంలో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు …

ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా రాదట్లపల్లి, పోతురెడ్డిపల్లి

ఎల్లారెడ్డిపేట: మండలంలోని నారాయణపూర్‌, వెంకటాపూర్‌ గ్రామాల పరిధి కింద ఉన్న రాదట్లపల్లి, పోతురెడ్డిపల్లి లను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించి సోమవారం జీవో జారీ చేసింది. …

సైజింగ్‌ కార్మికుడి అనుమానాస్పద మృతి

సిరిసిల్ల : పట్టణంలోని కార్గిల్‌ లేక్‌లో పడి సైజింగ్‌ కార్మికుడు మృతి చెందాడు. గోపాల్‌ నగర్‌కు చెందిన గూడెపు శ్రీనివాస్‌ (35) అనే కార్మికుడు ఈ ఉదయం …

సీఎం దిష్టిబొమ్మ దహనం

కోహెడ: విద్యుత్‌ కొతలు, సర్‌ఛార్జీలకు నిరసనగా కోహెడలో సీపీఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. ఈ  సందర్భంగా మండల కమిటీ కార్యదర్శి వి. …

ఆధార్‌ కేంద్రం ఏర్పాటుచేయాలని వినతి

జూలపల్లి: జూలపల్లి మండల కేంద్రంలో ఆధార్‌ కేంద్రం ఏర్పాటుచేయాలంటూ తహసీల్దార్‌ వెంకటమాధవరావుకు సోమవారం తెరాస ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. తహసీల్దారు కార్యాలయం వద్ద కొంతసేపు నినాదాలు చేశారు. …