కరీంనగర్

మంత్రిపర్యా… హామీలు మరిచారా?

దళిత సంఘాల జేఏసీ నేతలు సుభాష్‌నగర్‌, న్యూస్‌లైన్‌: నాలుగేళ్లుగా ఏటా అంబేద్కర్‌, బాబుజగ్జీవన్‌రాం జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి, కలెక్టర్‌ ఇచ్చిన హామీలు మరిచిపోయారని తెలంగాణ అంబేద్కర్‌ …

రూ. 10 లక్షల టేకు కలప స్వాధీనం

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని తిలక్‌నగర్‌లో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఈ టేకు కలపను …

ఆదుకుంటాం

సిరిసిల్లా టౌన్‌, న్యూస్‌లైన్‌: కిరణ్‌ సర్కారు విధానంలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సిరిసిల్ల నేత కార్మికులకు వైఎస్సార్‌సీపీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని ఆ పార్టీ నేతలు హామీ …

విత్తన రైతులు చిత్తు

హుజూరాబాద్‌, న్యూస్‌లైన్‌: జిల్లాలో మేల్‌, ఫిమేల్‌ హైబ్రీడ్‌ వరి విత్తన సాగు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. ఏటా అధిక దిగుబడులు సాధిస్తూ జిల్లా రైతులు రాష్ట్రానికి …

‘పంచాయతీ’ ఏర్పాట్లు ముమ్మరం

జిల్లా పరిషత్‌, న్యూస్‌లైన్‌: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఎస్సీ, ఎస్సీ , బీసీ వర్గాల వారీగా ఓటరు జాబితాను విడుదల చేసిన అధికారులు …

రూ.30 లక్షల అక్రమ కలప పట్టివేత

కరీంనగర్‌ : గోదావరిఖని సమీపంలో లారీలో అక్రమంగా తరలిస్తున్న కలపను సింగరేణి భద్రతాసిబ్బంది ఈ ఉదయం పట్టుకున్నారు. కలప విలువ సుమారు రూ. 30 లక్షల వరకు …

అక్రమ కలప పట్టివేత

కరీంనగర్‌ : గోదావరిఖని లారీలో అక్రమంగా తరలిస్తున్న కలపను సింగరేణి భద్రతాసిబ్బంది ఈ ఉదయం పట్టుకున్నారు. కలప విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని …

సెక్యూరిటీ పటిష్టానికి కసరత్తు

గోదావరిఖని (కరీంనగర్‌) , జనంసాక్షి : సింగరేణి విభాగాన్ని పటిష్ట చేయడానికి యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అంతర్గాతంగా నియామకాలు చేపట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సంస్థ పరిధిలోని …

ఆత్మస్థైర్యం కోల్పోవద్దు: అంటున్న బాజిరెడ్డి నేత

కరీంనగర్‌: త్వరలో రాష్ట్రంలోని దుర్మార్గపు పాలన పోతుందని రైతులు, నేతన్నలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత బాజిరెడ్డి గోవర్ధన్‌ భరోసా ఇచ్చారు. మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. …

గొర్రెల కాపరుల ధర్నా

ఎలిగేడు: మండలంలోని నర్సాపూర్‌లో గొర్రెల కాపరి మేదరవేని లస్మయ్యపై జరిగిన దాడికి నిరసనగా గురువారం గొర్రెల కాపరులు, యాదవసంఘం ఆధ్వర్యంలో ఎలిగేడు తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా …