కరీంనగర్

ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తాం: వెంకటరెడ్డి

చిగురుమామిడి: మండలంలోని ఓబులాపూర్‌ గ్రామంలో సోమవారం ప్రజా సమస్యలు తెలుసుకొనుటకు సీపీఐ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాయాత్రలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

సీపీఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర

చిగురుమామిడి: ప్రజాసమస్యలు తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అవి పరిష్కారమయ్యేలా చూసేందుకు ఈరోజు చిగురుమామిడి మండలంలోని ఎనిమిది గ్రామాల్లో మండల సీపీఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర చేపట్టారు. …

పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

గోదావరిఖని: రామగుండం నగర పాలిక ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడు భానేష్‌ను పర్యవేక్షులు తిరుపతి కొట్టడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట బైఠాయించారు. నగర …

అక్రమ అరెస్టులకు నిరసనగా రాస్తారోకో

సిరిసిల్ల పట్టణం: సడక్‌బంద్‌ సందర్భంగా తెరాస ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం తెలంగాణవాదాన్ని అగణతొక్కడానికి ప్రయత్నిస్తోందని తెరాస …

ఐరన్‌ మాత్రలు వికటించి 40 మంది విద్యార్థునులకు అస్వస్థత

కరీంనగర్‌ : ఓదెల కస్తూర్బి పాఠశాలలో ఐరన్‌ మాత్రలు వికటించి 40 మంది విద్యార్థినులు అస్వస్థతపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సిరిసిల్లలో నాలుగు తుపాకులు స్వాధీనం

సిరిసిల్ల టౌన్‌: సిరిసిల్లలోని వెంకంపేట గ్రామంలో గురువారం పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు రాజయ్య, దేవయ్యల …

తెరాస నేతల ముందస్తు అరెస్టు

కమాన్‌పుర్‌: తెలంగాణ రాజకీయ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు సడకబంద్‌కు వెళ్లకుండా మండలంలోని తెరాస నాయకులను కమాన్‌పుర్‌ పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల …

రెవిన్యూ సదస్సును అడ్డుకున్న జెన్‌కో నిర్వాసితులు

మల్హర్‌: మండలంలోని తాడిచర్ల ఉపరితల గని బొగ్గు తవ్వకాల్లో కోల్పోయిన అసైన్ట్‌ భూములకు పరిహారం చెల్లించడ ంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా నిర్వాసితులు రెవిన్యూ సదస్సు అడ్డుకున్నారు. …

అధికారుల నిర్బంధం

పెద్దపల్లి: మండంలోని నిట్టూరులో గత మూడు నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవండంతో గ్రామస్తులు పంచాయతీ సిబ్బందిని కార్యాలయంలోనే నిర్బంధించారు. బీఆర్‌జీఎఫ్‌ నిధుల వినియోగంపై గ్రామ సభకు వచ్చిన …

పశువైద్య శిబిరానికి స్పందన

ఎల్లారెడ్డిపేట: మార్కెట్‌ ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యాన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడు ఆంజనేయరావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. మండల …