ఆదిలాబాద్

చెరువులో పడి ఒకరి మృతి

భైంసా: మండలంలోని సిద్దూర్‌ గ్రామంలో ఎడ్లను చెరువులో స్నానం చేయించేందుకు వెళ్లి విఠల్‌ అనే రైతు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. ఈ మేరకు సమాచారమందుకున్న …

విద్యుత్‌కేంద్రం ముట్టడి

పోతుమండల్‌: అప్రకటిత విద్యుత్‌కోతలు నిలిపివేయాలని కోరుతూ మండలంలోని సోనాల గ్రామస్థులు స్థానిక విద్యుత్‌కేంద్రాన్ని ముట్టడించారు. సిబ్బందిని నిర్భందించారు. విద్యుత్‌కోతలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన చేశారు.

అనారోగ్యంతో మాజీ ఎమ్మేల్యే మృతి

ముథోల్‌: మండలంలోని అస్తా గ్రామంలో మాజీ ఎమ్మేల్యే హనుమంతరెడ్డి(80) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈయన 1985వ సంవత్సరంలో తెలుగుదేశం మొదటి ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. గత రెండేళ్లుగా …

డయేరియాతో మహిళ మృతి

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఖాసీపేట మండలం కోలంగూడలో డయేరియా ప్రబలి మహిళ మృతి చెందింది. గ్రామంలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్య సిబ్బంది పట్టించుకోక పోవడంతోనే …

ఆదిలాబాద్‌లో కుప్పకూలిన భవనం, కార్మికుని మృతి

ఆదిలాబాద్‌: నగరం మద్యలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. శథిలాల కింద ఒక కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు కూలీలు శిథిలాలలో చిక్కుకున్నారు. స్థానికులు అప్రమత్తమయి …

భక్తులతో కిటకిటలాడుతున్న బాసర

ఆదిలాబాద్‌: బాసర భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రావణమాసం చివరిరోజులు కావడం, వరసగా సెలవులు రావటంతో సరస్వతీదేవి దర్శనానికి భక్తులు పోటేత్తారు. గోదావరి స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పలువురు …

వట్టి మాటలు కట్టిపెట్టు..

చిత్తశుద్ధి ఉంటే నేదునూరుకు బడ్జెట్‌ కేటాయించి పనులు ప్రారంభించు .. సీఎంకు పొన్నం హితవు హుజూరాబాద్‌, ఆగష్టు 11, జనం సాక్షి : సీఎం వట్టిమాటలు కట్టిపెట్టి, …

అతిసారతో మహిళ మృతి

కోట్లపల్లి: కోట్లపల్లి మండలం ఎడగట్ట గ్రామానికి చెందిన పోచమ్మ అనే మహిళా అతిసారతో మృతి చెందింది. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రైవేటు వైద్యుల వద్ద …

అభివృద్ది పనులపై ఎమ్మేల్యే సమీక్ష

నిర్మల్‌ టౌన్‌: నియోజకవర్గంలోని పలు అభివృద్ది పనులపై ఎమ్మేల్యే మహేశ్వరరెడ్డి బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగంచేసుకొని …

పార్లమెంటులో తెలంగాణ బిల్లు వ్రేశపెట్టాలి

ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ లడాయి’ కరీంనగర్‌: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రెండు వేల మంది విద్యార్థులు తెలంగాణ లడాయి కార్యక్రమాన్ని …