ఆదిలాబాద్

జిల్లాలో భారీ వర్షాలు-పొంగిపోర్లుతున్న వాగులు

ఆదిలాబాద్‌: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగిపోర్లుతున్నాయి. కడెం జలాశయానికి వరదనీరు భారీగా చేరటంతో 4గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేశారు. …

కరెంట్‌ కోతలకు నిరసనగా రాస్తారోకో

ఆదిలాబాద్‌: కరెంట్‌ కోతలకు నిరసనగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాధ్‌ ఆద్వర్యంలో మంచిర్యాల,నిర్మల్‌లో రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

హెవోల్టిజీతో ఇళ్లలోని పరికరాలు దగ్దం

ఆదిలాబాద్‌: అసలే కరెంట్‌ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకోన్న సమయంలో స్థానిక రవీంద్రనగర్‌లో హైవోల్టేజీ కరెంట్‌ సరఫరా అయింది. దీంతో ఇంట్లోని ఎలక్ట్రానిక్‌ …

రూ.లక్ష విలువ గల టేకు కలప స్వాధీనం

ఇచ్చోడ: ఇచ్చోడలోని గెరిజం గ్రామం నుంచి అక్రమ కలపను తరలిస్తున్న ఐచర్‌ వ్యానును అటవీ శాఖాదికారులు పట్టుకున్నారు. వ్యానులో గల రూ.లక్ష విలువ గల టేకు దుంగలను …

విడుదలైన మధ్యాహ్న భోజన పథకం బిల్లులు

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ మండలంలోని వివిధ పాఠశాలల మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు బిల్లు కింద రూ.11,811,188, ఏజేన్సి గౌరవ వేతనం కింద రూ. 10.76 లక్షలు విడుదలైనట్లు ఎంఈవో …

ప్రబలిన డయేరియా

ఆదిలాబాద్‌: జిల్లాలోని వేమనపల్లి మండలం కొత్తపల్లి, కేతనపల్లెలో డయేరియా ప్రబలింది. వాధితో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆదిలాబాద్‌ …

వాగులో కొట్టుకు పోయిన వ్యక్తి-చెట్టుకోమ్మ సాయంతో ధరికి

ఆదిలాబాద్‌: జిల్లాలోని బెజ్జురు మండలంలోని కుక్కుడ వాగులో అదే గ్రామానికి చెందిన ఆలం చంద్రయ్య నీటి ప్రవాహంలో కొట్టుకు పోయాడు. సమయానికి దగ్గరగా చెట్టు కొమ్మ దొరకటంతో …

కడెం జలాశయంలో 700 అడుగులకు చేరిన నీటిమట్టం

ఆదిలాబాద్‌: ఎగువప్రాంతంనుంచి వచ్చి చేరే వరదనీరు పెరగటంతో జిల్లాలోని కడెం జలాశయంలో నిటిమట్టం పెరిగింది. ఇది 700 అడుగులకు చేరింది దీంతో రెండు గేట్లు ఎత్తి 10 …

ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో భారీవర్షం

కాగజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా కాగజనగర్‌ మండలంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంతో పలుప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని రాజ్‌పల్లి, బారేగూడ, పోతెపల్లి వాగులు ఉపొంగుతున్నాయి. …

ఆదిలాబాద్‌ జిల్లాలో భూకంప వదంతులు

ఆదిలాబాద్‌: భూకంపం వస్తోందనే వదంతులు శుక్రవారం రాత్రి జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆంధ్రా-మహారాష్ట్ర సరిహద్దులోని పలు గ్రామాల్లో వదంతులు రావడంతో ప్రజలు పెద్దయెత్తున …