గుర్తుతెలియని వ్మక్తి మృతదేహం లభ్యం
కాగజ్నగర్ : పట్టణంలోని సర్సిలక్ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగజ్నగర్ : పట్టణంలోని సర్సిలక్ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లక్సెట్టిపేట్: పట్టణంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తుతేలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.సంఘస్థలికి పోలీసులు చేరుకోని కేసు నమోదు చేశారు.