ఆదిలాబాద్

ఆందోళనలో బీడీ కార్మికులు

ఆదిలాబాద్‌, జూలై 28: జిల్లాలో మహిళలు బీడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించడంలో కార్మిక శాఖ కాని, ప్రజాప్రతినిధులు కాని పట్టించుకోకపోవడంతో బీడి …

రోగాలతో ప్రజలు సతమతం

ఆదిలాబాద్‌, జూలై 28 : వైద్య అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గ్రామాలలోని ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎంతోమంది రోగాలతో మంచాలు పడుతున్నారు. ప్రతి వర్షకాలం …

విషజ్వరంతో వృద్దురాలి మృతి

చౌటుప్పల్‌: విష జ్వరంతో చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం సంస్థాన్‌ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన మంచాల రాములమ్మ(50) మృతి చెందింది. రాములమ్మ గత …

ఆపార్ట్‌మెంట్లో అగ్నిప్రమాదం

అదిలాబాద్‌: పట్టణంలోని నేతాజీ చౌక్‌ సమీపంలో అనిల్‌రెడ్డికి చెందిన అపార్ట్‌మెంట్లో షార్ట్‌సర్య్కూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. …

లంచం తీసుకుంటు ఎసీబీకి చిక్కిన వీఆర్‌వో

అదిలాబాద్‌: అదిలాబాద్‌ జిల్లా మామిడ మండలానికి చెందిన వీఆర్‌వో కోశెట్టి లంచం తీసుకుంటుండగా ఎసీబీకి చిక్కాడు. మండలంలోని న్యూ టెంపూర్ణి గ్రామానికి చెందిన గంగరాం అనే రైతు …

ఆదిలాబాద్‌ జిల్లాలో విజృభిస్తున్న విషజ్వారాలు

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా కోటపల్లి మండలం పంగడి సోమవారం గ్రామంలో విషజ్వారాలు ప్రబలి ఇద్దరు యువకులు మృతి చేందారు. గ్రామంలో మరో 25 మందికి విషజ్వారంతో …

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, జూలై 26: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేసి వాటి పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు …

నేరుగా ఐటిడిఎ ద్వారా రుణాలు అందించాలి

ఆదిలాబాద్‌, జూలై 26 : గిరిజనుల అభివృద్ధి కోసం వివిధ బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా ఐటిడిఎ ద్వారా రుణాలు అందించాలని గిరిజన నాయకులు విజ్ఞప్తి చేశారు. …

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి

ఆదిలాబాద్‌, జూలై 26 : పేదలకు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ప్రగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. పథకాల అమలు …

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

అదిలాబాద్‌: మంచిర్యాల మండలం అర్కే-6 కాలనీలో భార్యాభర్తలు ఈ రోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరు ఆత్మహత్యకు  పాల్పడినట్లు స్థానికులు తెలియజేశారు. పంట నష్టపోయిన …