ఆదిలాబాద్

ఆర్టీసీ కార్మికుల రిలేనిరాహర దీక్షలు

ఆదిలాబాద్‌: డిపో మేనేజర్‌ కార్మికులపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నేషనల్‌ మజ్దూర్‌యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ డిపోముందు కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండువరోజుకు చేరాయి. వర్షాన్ని సైతం …

అడవిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

తలమడుగు: మండలంలోని దేవాపూర్‌ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. వివాహిత ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది పోలీసులకు …

రేపు సింగరేణి లయన్స్‌క్లబ్‌ ప్రమాణస్వీకారం

బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని సింగరేణి లయన్స్‌క్లబ్‌కు నూతనంగా ఎన్నికైన సభ్యులు ఆగస్టు 1న సాయంత్రం స్థానిక పద్మశాలి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రొగ్రాం చైర్మన్‌ …

జ్వరంతో ఒకరి మృతి

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలం పాలయగూడ గ్రామానికి చెందిన జేడం గోద్రు (55) అనే గిరిజనుడు జ్వరం బారిన పడి రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాలయగూడ …

1వ తేదీ నుంచి తల్లిపాల వారోత్సవాలు

విద్యానగర్‌: గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా.యం.మాణిక్యరావు ఒక …

ప్రాజెక్టు నిండితేనే ఆయకట్టుకు నీరు

కడెం : కడెం ప్రాజెక్టులో ఆశించిన మేరకు నీటిమట్టం పెరగకపోవడంతో ఏం చేయలనే దాని పై ఈ రోజు నీటిపారుదల శాఖ అధికారులు కడెంలో సాగునీటి సంఘాల …

ఇదొ తరహా కుట్ర : జోగు రామన్న

ఆదిలాబాద్‌్‌, జూలై 30: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వకుండా రాయలసీమ నాయకులతో విభిన్న ప్రకటనలు చేయించడం చంద్రబాబు కుట్ర అని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న …

939వ రోజుకు చేరుకున్న దీక్ష

ఆదిలాబాద్‌్‌, జూలై 30 :ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ఐకాస నేతలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు సోమవారంనాటికి 939వ రోజుకు …

రాందేవ్‌ బాబా ఆందోళనను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : అవినీతికి వ్యతిరేకంగా రాందేవ్‌బాబా ఆధ్వర్యంలో అగస్టు 9న ఢిల్లీలో చేపడుతున్న ఆందోళన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు అయి విజయవంతం …

ఆదివాసీల పట్ల నిర్లక్ష్యమెందుకో..

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : గిరిజన ప్రాంతాలలో ఆదివాసుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆదివాసులు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వామన్‌రావు, విటల్‌ …