ఆదిలాబాద్

మీ-సేవలో ఓటరుకార్డులు జారీ

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : మీ-సేవ కేంద్రాల ద్వారా ఆగస్టు 1వ తేదీ నుండి ఓటర్‌ గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సుజాతశర్మ …

విద్యాహక్కు చట్టం అమలుపై నిర్లక్ష్యం తగదు

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : జిల్లాలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని టీయూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవన్న ఆరోపించారు. …

‘తెలంగాణ’పై స్పష్టమైన ప్రకటన చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 29: ఆగస్టు మాసంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. రాష్ట్ర …

బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం

ఆదిలాబాద్‌, జూలై 29 : బిసిలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని ఈ మేరకు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చట్ట సభల్లో బిసిలకు వంద సీట్లు …

ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 29 : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీఈటీి, పీడీ పోస్టు భర్తీలో క్రీడాకారులైన గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించాలని జాతీయ …

1 నుంచి రైతు పోరుబాట

ఆదిలాబాద్‌, జూలై 29 : రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గాను, ఆగస్టు 1వ తేదీ నుంచి రైతు పోరుబాట నిర్వహిస్తున్నట్లు సిపిఐ అనుబంధ సంఘమైన రైతు సంఘం …

జిల్లాలో నామ మాత్రంగా కొనసాగిన ‘రాత్రి బస’

ఆదిలాబాద్‌, జూలై 29 : వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేపట్టిన రాత్రి బస అనే …

సెప్టెంబర్‌ 2న తెలంగాణ రచయితల వేదిక

నిర్మల్‌ (ఆదిలాబాద్‌): సెప్టెంబర్‌2న నిర్మల్‌లో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు వేదిక రాష్ట్రధక్షుడు గౌరీశంకర్‌ తెలియజేశారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. రచయితల వేదిక 10 …

ధార్మిక పరీక్షలకు దరఖాస్తు చేసుకోండి

ఆదిలాబాద్‌, జూలై 28 : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30వ సనాతన, ధార్మిక విజ్ఞాన పరీక్షలకు విద్యార్థుల నుంచి …

ఉద్యమం మరింత తీవ్రం

ఆదిలాబాద్‌, జూలై 28 : కేంద్రం తెలంగాణ విషయంలో స్పందించకపోతే వచ్చే నెలలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రజల వాణిని వినిపిస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. …