ఆదిలాబాద్

మర్పల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మర్పల్లి, సెప్టెంబర్ 23 (జనం సాక్షి) మర్పల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన టిఆర్ఎస్ నాయకులు. …

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

అన్నదానం చేస్తున్న సభ్యులు. బెల్లంపల్లి, సెప్టెంబర్23,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో శుక్రవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా జనహిత …

తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు సరికాదని తాండూరు మండల అధ్యక్షులు సూరం దామోదర్ రెడ్డి ఖండించారు.

మంచిర్యాల / తాండూర్, సెప్టెంబర్ 23(జనంసాక్షి):- తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు సరికాదని తాండూరు మండల అధ్యక్షులు సూరం దామోదర్ రెడ్డి ఖండించారు. ప్రజల …

ప్రయాణం…. నిత్య నరకం…!

.మరమ్మతులకు స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు .అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం .శాశ్వత రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్న గ్రామస్తులు   వేమనపల్లి, సెప్టెంబర్ 23 (జనంసాక్షి) అటవీ …

పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట సెప్టెంబర్ 23 జనం సాక్షి పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉండాలని వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ …

*జన్మదిన వేడుకల్లో డివిఆర్*

పెద్దేముల్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి)  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో ఎమ్మెల్సీ …

స్థలం విషయంలో గ్రామస్తుల్లో సందిగ్ధత

ప్రభుత్వ స్థలం మా..? లేదా ప్రైవేటు వ్యక్తుల స్థలమా…? * గ్రామంలో జోరుగా చర్చలు, * తేల్చవలసిన అధికారులు ఎక్కడ..? ఖానాపురం జనం సాక్షి మండలంలోని అశోక్ …

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

కొత్తూరు వైద్యురాలు కల్పన, ఖానాపురం సెప్టెంబర్ 22జనం సాక్షి  సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని కొత్తూరు సబ్ సెంటర్ వైద్యురాలు కల్పనఅన్నారు. గురువారం మండలంలోని …

పోషకాహారం వ్యక్తిగత పరిశుభ్రత పై విద్యార్థుల కు అవగాహన

ఐ సీ డి ఎస్ సూపర్ వైసర్ శ్రీలత ఖానాపూర్ రూరల్ 22 సెప్టెంబర్(జనం సాక్షి): పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత పై గురువారం బాలికల ఆశ్రమ పాఠశాలలో …

సిఓఈ విద్యార్థుల హంగామా అదుర్స్.

అట్టహాసంగా ఫ్రెషర్స్ డే. పోటో: డాన్స్ చేస్తున్న విద్యార్థులు. బెల్లంపల్లి,సెప్టెంబర్22,(జనంసాక్షి) తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెస్నీ (సిఓఈ) బెల్లంపల్లి విద్యార్ధులు …