ఆదిలాబాద్

వీఆర్ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి,

సిపిఎం నాయకులు, ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి )  వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయం ముందు గత 76 రోజులుగా నిరవధిక సమ్మెనిర్వహిస్తున్నారు.శనివారం నాటికి …

సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో నూతన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమం…

ముఖ్య అతిథులుగా ఎంపీపీ చంద్రమోహన్, జెడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి అక్టోబర్ 8 జనం సాక్షి / ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదికలో స్థానిక సర్పంచ్ దార్ల రామ్మూర్తి …

ఆటో డ్రైవర్లు యజమానులు ప్రభుత్వ నియమాలు పాటించాలి ఎస్సై విజయ ప్రకాష్

మోమిన్ పేట అక్టోబర్ 8( జనం సాక్షి) మోమిన్ పేట మండలంలోని ప్యాసింజర్ ఆటో అన్నింటికి గుర్తింపు నంబరు ప్రకారంగానే ఆటో డ్రైవర్లు యజమాని వివరాలు పోలీస్ …

తెల్ల కల్లు బట్టిని తొలగించాలని వినతి

జనంసాక్షి  బోథ్(అక్టోబర్ 08) బోథ్ మండల కేంద్రంలోని స్థానిక 7 వ బ్లాక్ పాత సినిమా థియేటర్ ప్రాంతంలో కొత్తగా తెల్లకల్లు  బట్టి పెట్టి జనావాసాల మధ్య …

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి,

*సబ్ యూనిట్ ఆఫీసర్ బాదావత్ నందా, ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి ) ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సబ్ యూనిట్ ఆఫీసర్ బాదావత్ నందా …

నూతన పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీపీ

ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి )  మండలంలోని  మనుబోతులగడ్డ గ్రామం లో నూతనంగా మంజూరైన నూతన పెన్షన్ లబ్ధిదారులకు శనివారం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు గ్రామ సర్పంచ్  …

తహసీల్దార్ కార్యాలయల నిర్మాణానికి శంకుస్థాపన ప్రారంభోత్సవం పనులను పరిశీలించిన ఆర్డీవో రమేష్, ఈదురు ఐలయ్య

పెద్దవంగర అక్టోబర్ 08(జనం సాక్షి ) పెద్దవంగర మండల కేంద్రంలోని గంట్ల కుంట్ల ఎక్స్ రోడ్ వద్ద  శనివారం నూతన తహసీల్దార్ భవన కార్యాలయల నిర్మాణనికి శంకుస్థాపన …

బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి ) మండలంలోని రంగాపురంఇటీవల కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన తెరాస కార్యకర్త (brs) కందిక సాయిలు కుటుంబానికి నర్సంపేట …

చాకలి గుడిసెలు గ్రామంలో పర్యటించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని చాకలి గుడిసెలు గ్రామంలో కుల వివక్షకు గురి అయిన వింజమూరి బాలామణి కుటుంబాన్ని సీనియర్ న్యాయవాది మల్లెపల్లి జగన్, వంగూరు …

*మాజీ ప్రజా ప్రతినిధుల సంఘం జిల్లా కన్వీనర్ గా సుంకర క్రాంతి కుమార్*

నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.మాజీ ప్రజాప్రతినిధుల సంఘం జిల్లా కన్వీనర్ గా పెంచికల్ దిన్న గ్రామ మాజీ సర్పంచ్ సుంకర క్రాంతికుమార్ ను నియమకాన్నీ హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయంలో …

తాజావార్తలు