కరీంనగర్

బ్యాక్ టు స్కూల్ బకెట్ చాలెంజ్ లో బాగంగా జ్యోతినగర్ లోని వాచ్మెన్ కుటుంబాల పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ…

జనం సాక్షి  : పేద పిల్లల చదువు కోసం 6 సం.క్రింద శ్రీ సేవా మార్గ్ సంస్థ ద్వారా చేపట్టిన “బ్యాక్ టు స్కూల్ బకెట్ చాలెంజ్ …

ముఖ్యమంత్రి ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ ఎంపీపీ

ముస్తాబాద్ జులై 31 జనం సాక్షి ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో మండల ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు చెందిన అంకని పుష్పలత 30000, అంకని దేవవ్వ …

ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసిన కెసిఆర్‌

ఆయన ఓటమే తన ప్రథమ లక్ష్యం : ఈటెల కరీంనగర్‌,జూలై30 ( జనంసాక్షి):   తెలంగాణ ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీసి, సొంత కుటుంబ సంక్షేమానికి పాటుపడుతున్న కెసిఆర్‌ ఓటమే తన …

విద్యార్థుల సమస్యలను విస్మరిస్తున్న పాలకులు

 ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోనగిరి మహేందర్ కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) ఏ సమాజానికైనా అవసరమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక ,వైజ్ఞానిక, మానవియా …

 ముఖ్యమంత్రి ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ

ముస్తాబాద్ జులై 30 జనం సాక్షి ముస్తాబాద్ మండల చిప్పలపల్లి గ్రామం   జడ్పీటీసీ గుండం నర్సయ్య  మరియు టిఆర్ఎస్  పార్టీ మండల అధ్యక్షుడు భోంపేల్లి సురేందర్ రావు …

రక్తదానం ఒక సామాజిక బాధ్యత: పెద్దపల్లి జోన్ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహజన్ ఐపిఎస్

పెద్దపల్లి బ్యూరో(జనం సాక్షి)జూలై30: రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి జిల్లా పోలీసులు రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా …

బిసి స్టడీ సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా జనంసాక్షి (30 జూలై ) జగిత్యాల జిల్లా కేంద్రం లోని బిసి స్టడీ సెంటర్ ను సందర్శించి కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులతో ముచ్చటించి స్టడీ …

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

పెగడపల్లి,జూలై30(జనంసాక్షి) : పెగడపల్లి మండలం బతికేపెల్లి గ్రామానికి చెందిన బేక్కం భూమయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యం నిమిత్తం చేయుచుకున్న వైద్యంకు ముఖ్యమంత్రి సహాయ నిది నుండి …

మున్సిపల్‌ సమావేశంలో మహిళా కౌన్సిలర్‌ నిరసన

జగిత్యాల,జూలై30(జనంసాక్షి) : జగిత్యాల బల్దియా నెల వారి సాధారణ సమావేశం శనివారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అధ్యక్షతన జరిగింది. …

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలుల పెరిగాయన్న మంత్రి కరీంనగర్‌,జూలై30(జనంసాక్షి): వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. అలాగే భూగర్భ …