కరీంనగర్

వార్డు సభ లోంచి అల్గిగి వెళ్ళిపోయిన కౌన్సిలర్..

రాజన్న సిరిసిల్ల బ్యూరో. డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక కోసం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో తమ వార్డుకు తక్కువ అలాట్మెంట్ ఇచ్చారని నిరసిస్తూ …

పే స్కేల్ అమలు కోసం కలెక్టరేట్ ముట్టడించిన వి అర్ ఏ లు.

. రాజన్న సిరిసిల్ల బ్యూరో. పేస్కెల్ అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రెవిన్యూ సహాయకుల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టదించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం త …

ఇంటర్ విద్యార్థులకు గంజాయి సామాజిక దురాచారాలపై అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ ఇంటర్ విద్యార్థులకు గంజాయి ఇతర సామాజిక దురాచారాలపై అవగాహన కార్యక్రమాన్ని బోయినపల్లి ఎస్ …

జిల్లా విద్యాధికారిఆకస్మిక సందర్శన

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ,కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రొఫెసర్ రాధా …

మోడీ దిష్టి బొమ్మ దహనం

ఖనిలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక ధిక్కరణ బైక్ ర్యాలీ ప్రధాన చౌరస్తాలో రామగుండం నగర పాలక సంస్థ గాంధీనగర్ శాసన సభ్యుని కార్యాలయం నుంచి బైక్ …

మోడీ వ్యాఖ్యలపై ఆగ్రహంబైక్ ర్యాలీదిష్టి బొమ్మను దగ్ధం

ప్రధాని మోడీ వ్యాఖ్యల పై ఆగ్రహం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల పై తెరాస ఆగ్రహం వ్యక్తం చేశారు. …

పుట్ట దంపతుల చిత్రపటానికి పాలాభిషేకం

మంథని, జనంసాక్షి, ఫిబ్రవరి 09 : మంథని-బోయిన్ పేట్ ల మధ్య అభివృద్ధి నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఆరు నెలలకాలంలో యుద్ధ ప్రాతిపదికన ముత్యంపాయ కాలువపై …

డబుల్ బెడ్ రూమ్ అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలి సిపిఐ డిమాండ్

సిరిసిల్ల టౌన్ ఫిబ్రవరి 9( జనం సాక్షి)సిరిసిల్ల పట్టణం లో డ్రాపద్ధతిలో నిర్వహిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల అవకతవకలు జరిగాయని స్థానిక కౌన్సిలర్ డబ్బులు ఇచ్చిన …

దళితుల జీవితాల్లో వెలుగులు

దళితబంధుతో మారనున్న ఆర్థికస్థితి: మంత్రి కరీంనగర్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. …

భూ సమస్యలను పరిష్కరించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు  

ఇబ్రహీంపట్నం,ఫిబ్రవరి 8 (జనంసాక్షి): ఇబ్రహీంపట్నం నియోజకవవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డిని ఆరుట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం కలిశారు. కాంగ్రెస్ పార్టీ …