కరీంనగర్

మస్కట్లలో రమాబాయి 125 వ జయంతి

Sunchu Babu <[email protected]> 3:00 PM (16 minutes ago) to me   ముస్తాబాద్ విప్లవరి 8 జనం సాక్షి మస్కట్లో అంబేద్కర్ మహిళా సేవా సమితి అధ్యక్షులు …

త్వరగా మిషన్‌ భగీరథ పూర్తి

జగిత్యాల,ఫిబ్రవరి8  (జనం సాక్షి) : ప్రతి ఇంటికీ నీరివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమనీ, ఆ దిశగా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ ఆదేశించారు. మిషన్‌ భగీరథ …

గోదావరి నీళ్లతో చెరువులకు మహర్దశ

రాజన్న సిరిసల్ల,ఫిబ్రవరి8 (జనం సాక్షి) : 24 గంటలు విద్యుత్‌ సరఫరా కోసం ప్రస్తుతం ఇతర రాష్టాల్ర నుంచి కొనుగోలు చేస్తున్నామనీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. కెసిఆర్‌ …

ఉద్యోగ నోటిఫికేషన్ లు ప్రకటించాలి…..

తెలంగాణ యూత్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు అతికం రాజశేఖర్ గౌడ్ డిమాండ్…… కరీంనగర్ రూరల్/జనంసాక్షి ;—– తెలంగాణ రాష్ట్రం లో తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ లు ప్రకటించి …

నేడు జిల్లాలో వసంతపంచమి వేడుకలు

పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కరీంనగర్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి ): చదువుల తల్లి, సంగీత సాహిత్యాల అభినేత్రి సరస్వతీదేవికి ప్రీతికరమైన మాఘశుక్ల పంచమిని మంగళవారం వసంత పంచమిగా జరుపుకోనున్నారు. సరస్వతీ …

దేశంలో రాజ్యాంగాన్ని మార్చడం కాదు.. రాష్ట్రంలో అహంకార కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలి..

  కెసిఆర్ రాజ్యాంగాన్ని  మార్చాలనడం దేశద్రోహమే.. కెసిఆర్ కు ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగం పెట్టిన బిక్ష.. రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేయడం దళితుల మనోభావాలను గాయపర్చడమే సీఎం కేసీఆర్ …

సంపూర్ణ అక్షరాస్యతకు గండి

కరోనాతో ఆగిపోయిన ప్రచారం జగిత్యాల,ఫిబ్రవరి4(జనంసాక్షి): జగిత్యాల జిల్లాను సంపూర్ణ అక్షరాస్యతగా మార్చేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్న తరుణంలో కరోనా దెబ్బ కొట్టింది. ’ఈచ్‌ వన్‌ టీచ్‌ …

డ్రగ్స్, గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు,ప్రజలు బాధ్యత తీసుకోవాలి

రామగుండం జనంసాక్షి: డ్రగ్స్,  గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు,ప్రజలు బాధ్యత తీసుకోవాలి మన పిల్లలకు మంచి భవిష్యత్ అందించడం  మన అందరి బాధ్యత: సీఐ లక్ష్మి …

యాచారం లో బిజెపి జై బీమ్ దీక్ష

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 3 (జనంసాక్షి): భారత రాజ్యాంగంపట్ల సీఎం కెసిఆర్ అనుచిత వ్యాఖ్యలకు  నిరసనగా   బిజెపి మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో డా. అంబేద్కర్, బాబు …

ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

    ముధోల్,ఫిబ్రవరి03(జనంసాక్షి)  మండల కేంద్రమైన ముధోల్ లోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయునికి అభిషేకం …