కరీంనగర్

విద్యార్థులకు వైద్య పరీక్షలు-ఆయుష్ వైద్య అధికారిని సంధ్యారాణి.

శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 19 మోడల్ స్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు శనివారం నిర్వహించినట్లు ఆయుష్ వైద్య అధికారిని సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా వైద్య …

మరుగుదొడ్డిని వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి-ఎంపీడీవో పద్మావతి

సైదాపూర్ జనం సాక్షి నవంబర్19మరుగుదొడ్డి నిర్మించుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాడుకోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎంపీడీవో పద్మావతి కోరారు. శనివారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో ప్రపంచ మరుగుదొడ్ల …

అన్నదాత వరి గోస… ప్రారంభం కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు.

యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమయ్య యాలాల నవంబర్ 19(జనంసాక్షి)ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్మకం సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనడానికి …

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరువలేని.

కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 19. (జనం సాక్షి) భారత ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ అందించిన సేవలు …

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు.

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. సిరిసిల్ల. నవంబర్ 19.(జనం సాక్షి) భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 105వ,జయంతి వేడుకలను బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. …

చట్టపరంగా నేరస్తులకు శిక్షపడేలా చూడాలి.

ఎస్పీ రాహుల్ హెగ్డే. సిరిసిల్ల. నవంబర్ 18. (జనం సాక్షి). దర్యాప్తులో ఉన్న కేసులలో సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షపడేలా కృషి చేయాలని ఎస్పీ రాహుల్ …

పూర్తి స్తాయి ఉద్యోగ నోటిఫికెషన్ ను తక్షణమే ఇవ్వాలి.

కరీంనగర్ టౌన్ నవంబర్ 18(జనం సాక్షి) పూర్తి స్తాయి ఉద్యోగ నోటిఫికెషన్ ను తక్షణమే ఇవ్వాలి అని ఎఐఎస్ బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ …

దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు మార్వాడి సుదర్శన్.

భారత్ బచావో సదస్సు విజయవంతం చేయండి. రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 17. (జనంసాక్షి) భారత రాజ్యాంగ స్ఫూర్తి దిశగా పాలన జరగాలనే సంకల్పంతో జరగనున్న భారత్ …

నాటు సారాయి అమ్మిన వ్యక్తికి లక్ష రూ జరిమానాతో, తహసిల్దార్ బెయిల్ మంజూరు జైలు నుండి విడుదల

మెట్పల్లి టౌన్ ,నవంబర్ 16 , జనంసాక్షి మెట్పల్లి ఎక్సైజ్ పరిధిలోని బండాలింగాపూర్ గ్రామానికి చెందిన గోరుమంతుల అశోక్ అనే వ్యక్తి నాటు సారాయి అమ్ముతూ 10 …

ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన జ్యువెలర్స్ వర్తక సంఘ సభ్యులు

మెట్ పల్లి వెండి బంగారు వర్తక సంఘ సభ్యులు వైష్ణో దేవి, జమ్మూ కాశ్మీర్ విహారయాత్ర లో భాగంగా ,కాశ్మీర్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు …

తాజావార్తలు