కరీంనగర్

*ఆర్టీసీ కార్గో సర్వీస్ సెంటర్ ప్రారంభం*

ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రామన్నపేట అక్టోబర్ 21 (జనంసాక్షి) రామన్నపేట మండలంలోని నిర్నేముల గ్రామానికి చెందిన జెట్టి శివప్రసాద్ ఏర్పాటు చేసిన టిఎస్ ఆర్ …

వివిధ పార్టీలో నుండి టిఆర్ఎస్ చేరిక

జహీరాబాద్ అక్టోబర్ 21( జనంసాక్షి)  మునుగోడు  నియోజకవర్గం, వాయిల పల్లీ  గ్రామంలో మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, కారు గుర్తుకు ఓటు వేసి, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి …

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

…ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి దేవా నాయక్ తహసీల్దార్ వినతి పత్రం పెద్దవంగర,అక్టోబర్ 21(జనం సాక్షి ) ఈ సంవత్సరం అకాల వర్షాలకు అధిక నష్టపోయింది రైతు లు …

పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివి

 నర్సాపూర్ ఎస్సై గంగరాజు  నరసాపూర్. అక్టోబర్,  21, ( జనం సాక్షి )  విధి నిర్వహణలో మరణించిన  పోలీస్ అమరవీరుల త్యాగాలను వెల కట్టలేమని నర్సాపూర్ ఎస్ …

అన్ని కుల మతాలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ…

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి / శుక్రవారం రోజున కేసముద్రం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ …

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నల్గొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్, చింతపల్లి జెడ్పిటిసి కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి

కొండమల్లేపల్లి అక్టోబర్ 21 జనం సాక్షి : టిఆర్ఎస్ తోనే తెలంగాణ రాష్ట్రాభివృద్ధి సాధ్యం.. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేయాలి కూసుకుంట్ల ప్రభాకర్ …

*భూపంపిణీతోనే పేదరిక నిర్మూలన*

వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపు మునగాల, అక్టోబర్ 21(జనంసాక్షి): సమాజంలో అట్టడుగు వర్గాల పేదలైన  వ్యవసాయ కార్మికులు వారి పేదరిక …

పాఠశాల రూపురేఖలను మార్చిన క్యారియర్,నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థలు

చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మండలంలోని ఫైజాబాద్ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి.క్యారియర్,నిర్మాణ్ స్వచ్చంద సంస్థలు ఆపాఠశాలను దత్తత తీసుకోవడంతో పాఠశాల సుందరంగా తీర్చిదిద్దారు.ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి …

గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి.అఖిల భారత యువజన సమాఖ్య ( ఏవైఎఫ్)డిమాండ్.

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)ఈ నెల 16వ తేదీన గ్రూప్ 1 పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10:30  నుండి  మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించారు.ఐతే …

కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమము*

కమ్మర్పల్లి21అక్టోబర్(జనంసాక్షి)కమ్మర్పల్లి మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా శ్రీవిద్య సాయి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పోలీస్ స్టేషన్ ను …