ఖమ్మం

బీఎస్పీ పార్టీ లో గ్రామ కమిటీల ఎన్నిక

చండ్రుగొండ  జనంసాక్షి (జూలై 26)  :  బీఎస్పీ పార్టీ  గ్రామ కమిటీలను  మంగళవారం  ఎన్నుకోవడం జరిగిందని   ఆ పార్టీ   మండల అధ్యక్షుడు ఇనుముల   పిచ్చయ్య తెలిపారు. చండ్రుగొండ  …

సీజనల్ జ్వరాలతో జాగ్రత్తలు పాటించండి

చండ్రుగొండ  జనంసాక్షి (జులై 26) :  విష జ్వరాల సీజన్ అవ్వడంతో  తగిన జాగ్రత్తలు పాటించాలని  ఎర్రగుంట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి ప్రియాంక …

ఘనంగా పొదెం మధు చంద్ర జన్మదిన వేడుకలు

బూర్గంపహాడ్ జూలై 26 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో బి బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు …

సిపిఐ మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు అరెస్ట్.

  వెంకటాపురం నూగురు,జూలై 26(జనంసాక్షి):-. సిపిఐ మావోయిస్టు పార్టీ వాజేడు, వెంకటాపురం భారత కమ్యూనిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సానుభూతి పరులను అరెస్ట్ చేసిన వెంకటాపురం పోలీసులు. …

ఆదివాసీ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కబ్జా చేసిన గిరిజనేతరుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి.

-గిరిజనేతరుల గుడిశలను తొలిగించే అంతవరకు ఉద్యమిస్తాం. -ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్. వెంకటాపురం(నుగూరు), జూలై 26,జనంసాక్షి:- 10 సంవత్సరాల క్రితం ఆదివాసీ కమ్యూనిటీ హాల్ కి కేటాయించిన …

యోగా శిక్షణ గురువుల దరఖాస్తులకు ఆహ్వానం

పినపాక నియోజకవర్గం జూలై 26 (జనం సాక్షి): సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా నందు సింగరేనియులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత యోగా శిక్షణ ఇవ్వటానికి …

గిరిజన విద్యార్థి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ స్టడీ మెటీరియల్ అందజేత

పినపాక నియోజకవర్గం జూలై 26 (జనం సాక్షి); సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ప్రకాశం ఖని ఓ సి 4 లో ఆపరేటర్ గా పని చేస్తున్న …

టేకులపల్లి లో భారీ వర్షం, పొంగిన వాగులు వంకలు

టేకులపల్లి, జూలై 26( జనం సాక్షి) : టేకులపల్లి మండలంలో మంగళవారం మధ్యాహ్నం గంటసేపు భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని ఉన్నటువంటి వాగులు వంకలు ఉధృతంగా …

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.

పినపాక నియోజకవర్గం జూలై 26 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ లు చేసున్న దీక్ష న్యాయమైనదనీ వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సామాజిక కార్యకర్త …

*బాధిత కుటుంబాలను పరామర్శించిన జెడ్పిటిసి.

 చిట్యాల ( జనం సాక్షి) వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను జడ్పిటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి సోమవారం …