ఖమ్మం

సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

చేర్యాల పోలీస్ వారి ఆధ్వర్యంలో అవగాహన చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 10 : చేర్యాల మండలంలోని కడివేరుగు గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామ ప్రజలకు యువతకు చైతన్యం …

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి )న్యూస్ 09/10/22// టైటిల్;  ఘనంగా  వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఫోటో రైటర్ 01 తుర్కపల్లి స్థిరపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఎంపీపీ …

ప్రజల ఫిర్యాదులపై అలసత్వం వద్దు

జిల్లా ఎస్పీ  జె. సురేందర్ రెడ్డి భూపాలపల్లి బ్యూరో అక్టోబర్ 10 (జనంసాక్షి):  ఏ సమయంలోనైనా ప్రజలు, బాధితులు, వారి వారి సమస్యలపై ధైర్యంగా వచ్చి ఫిర్యాదు …

కౌన్సిలర్ యమున కుటుంబాన్ని కిషోర్ రెడ్డి పరామర్శ

తొర్రూరు 10 అక్టోబర్ (జనంసాక్షి ) మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ పేర్ల యమున జంపన్న  తండ్రి నార్కుటి అబ్బస్వామి గత రెండు రోజుల క్రితం దంతాలపల్లి …

కార్యకర్తల బాగోగులు చూసుకుంటాం

డిసిసిబి చైర్మన్ బి.మనోహర్ రెడ్డి చౌడాపూర్,అక్టోబర్ 10( జనం సాక్షి): భారతీయ రాష్ట్ర సమితి చౌడపూర్ మండల ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నర్సింలు ఇటీవల అనారోగ్యంతో బాధపడి …

కష్టజీవుల పార్టీ కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి: సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు

గరిడేపల్లి, అక్టోబర్ 10 (జనం సాక్షి): అక్టోబర్ 14-18 తేదీ వరకు విజయవాడలో జరిగే సిపిఐ జాతీయ మహాసభలు విజయవంతానికి సిపిఐ కార్యకర్తలు అందరు కృషి చేయాలని …

ఎల్కతుర్తి జనం సాక్షి అక్టోబర్ 10 ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడించిన వీఆర్ఏలు

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో 78 రోజులుగా వీఆర్ఏలు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే కానీ రాష్ట్ర …

ఆర్టీసి ప్రయాణ ప్రాంగణాలు సమస్యల నిలయాలు

జుక్కల్, అక్టోబర్ 10, (జనంసాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని  ఆర్టీసి ప్రయాణ ప్రాంగణాలు సమస్యల నిలయాలుగా మారాయి. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రజారవాణా వ్యవస్థ …

సిపిఐ నాయకులకు విజ్ఞప్తి ఖమ్మం రూరల్ సిఐ బదిలీ చేయాలని ఆందోళనను విరమించండి సమస్యలను సానుకూల పరిష్కారం చేయాలని పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి విజ్ఞప్తి..

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ( అక్టోబర్09) జనం సాక్షి. ఆందోళనను విరమించండి. సమస్యలకు సానుకూల పరిష్కారం.  సిపిఐ నాయకులకు ఎమ్మెల్యే కందాల విజ్ఞప్తి . ఖమ్మం రూరల్ …

29 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి

ఖమ్మం జిల్లా .తిరుమలయపాలెం (అక్టోబర్ 09) జనం సాక్షి.    వివిద కారణాలతో  మృతి చెందిన 29 కుటుంబాలను పరామర్శించి 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహయన్ని …