ఖమ్మం

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలి. *అఖిలభారత రైతు కూలీ సంఘం డిమాండ్..

ఖమ్మం జిల్లా తిరుమలరావు పాలెం. (అక్టోబర్12) జనం సాక్షి.  జిల్లాలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని అఖిలభారత రైతు-కూలీ …

దర్గా దయాకర్ రెడ్డికి సన్మానం

మేడిపల్లి – జనంసాక్షి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ …

గొర్కంటి మల్లేష్ అక్రమ ఇంటి నిర్మాణాన్ని నిలుపుదల చేయాలి

ఎంపీఓ తిరుపతికి వినతి శివ్వంపేట అక్టోబర్ 12 జనంసాక్షి : మండల పరిధిలోని గోమారం గ్రామంలో సర్వే నెంబర్ 589 లో మాకు వ్యవసాయ భూములన్నాయి. ఇందులో …

విఆర్ఎ అంత్యక్రియలకు పది వేలు అందించిన తహశీల్దార్

నేరడిగొండఅక్టోబర్12(జనంసాక్షి):మండలోని బుద్దికొండ గ్రామానికి చెందిన విఆర్ఎ కైరునిషా బేగం అనారోగ్యంతో మానసికంగా బాధపడుతూ మంగళవారం రోజున తుదిశ్వాస విడిచారు.వారి అంత్యక్రియల కొరకు బుధవారం నాడు తహసీల్దార్ పవన్ …

మోమిన్ కలాన్ గ్రామానికి చెందిన బషీర్ మియా కుమార్తె అనారోగ్యనికి గురై వికారాబాద్ పట్టణంలో ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా, వారిని పరామర్శించిభారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు,

ఈరోజు (12-10-2022) బుధవారం నాడు వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ధారూర్ మండల పరిధిలోని …

సర్వసభ్య సమావేశం నిర్వహించి లోపాలపై చర్చించాలి.

వాసవి నిత్య అన్నదాన సత్రం పరిరక్షణ సమితి అధ్యక్షులు గర్రి పల్లి ప్రభాకర్. సిరిసిల్ల. సెప్టెంబర్ 12. (జనం సాక్షి). తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర …

ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం

వేమనపల్లి,అక్టోబర్ 12 (జనంసాక్షి) గ్రామీణ ఉపాధిహామీ పథకంపై బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో అల్లూరి లక్ష్మయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ …

పరిమళించిన మానవత్వం.. జర్నలిస్టు వైద్యం కోసం చేయూత.

  ఎస్పి రాహుల్ హెగ్డే ఆర్థిక సహాయం. అండగా నిలిచిన జర్నలిస్టు మిత్రులు. సిరిసిల్ల. సెప్టెంబర్ 12 (జనం సాక్షి). ఎన్నో మానవ కథనాలను అందించి కష్టాల్లో …

గొల్లకురుమలకు గొర్రెల పంపిణీకి బదులు నగదు బదిలీ చేయాలి.

జెడ్పీటీసీ పత్తి నాయక్ కి వినతిపత్రం అందించిన గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం నాయకులు. జనం సాక్షి, చెన్న రావు పేట గొల్ల కురుమలకు రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల …

*బిఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయి కాదు*…….

*బిఆర్ఎస్ అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్*……ఫోటో రైట్ ప్…. సమావేశంలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ నాయకులు.. తుర్కపల్లి, అక్టోబర్, 11 (జనంసాక్షి)…… బిఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయిని కాదని …

తాజావార్తలు