ఖమ్మం

విద్య రంగ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి.

టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్. రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 22 (జనం సాక్షి). విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని …

జీఎస్టీ అధిక ధరల పెంపును నిరసిస్తూ ఆగస్టు 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి

సిపిఐ ఎంఎల్(ప్రజాపంథా)ప్రజలకు పిలుపు టేకులపల్లి, ఆగస్టు 22( జనం సాక్షి ): జిఎస్టి అధిక ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం …

*అంబురమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విట్టల్ రెడ్డి

పెద్దేముల్ ఆగస్టు 22 (జనం సాక్షి) పెద్దేముల్ మండలోని తట్టేపల్లి అటవి ప్రాంతంలోని అంబురమేశ్వర జాతర ఉత్సవాలలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు విట్టల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక …

వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో స్ఫూర్తినిచ్చేలా వివేకానంద విద్యార్థుల ప్రదర్శన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 22 (జనం సాక్షి). ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో భాగంగా పట్టణంలోని వివేకానంద విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన స్ఫూర్తిదాయకంగా …

150 మీటర్ల జాతీయ జెండాతో వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రదర్శన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో ఆగస్టు 22. (జనం సాక్షి). 75వ స్వాతంత్ర వజ్రోత్సవ దినోత్సవ వేడుకలనువికాస్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సోమవారం 150 …

*వీరభద్రేశ్వర స్వామి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్సీమహేందర్ రెడ్డి*

పెద్దేముల్ ఆగస్టు 22 (జనం సాక్షి) పెద్దేముల్ మండల కేంద్రంలోని జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన  హోమము మరియు అభిషేకములో పాల్గొని పూజలు …

నాణ్యత ఫట్టు.. ముక్కముడితే ఒట్టు..!!

– ప్రముఖ హోటల్ లో రెండ్రోజుల మాంసాహారం వడ్డింపు – ఎన్నో దుకాణాల్లో మరిగించిన నూనె.. మాయచేసే కిచెన్లు – రోడ్డుపక్కన టిఫిన్స్, స్వీట్ షాపుల్లోకి దుమ్మూ …

కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లకు జోహార్లు

పినపాక నియోజకవర్గం ఆగస్టు 22 (జనం సాక్షి):సి పీ ఐ రాష్ట్ర నేత సిద్ది వెంకటేశ్వర్లు  మరణం పార్టీకి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్య వర్గ …

సాగర్ సందర్శించిన ముఖ్యమంత్రి సలహాదారులు ఏకే ఖాన్

నాగార్జునసాగర్ (నందికొండ), జనం సాక్షి,(ఆగస్టు 21); అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ ను ఆదివారం నాడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు …

హరితహారం లో పాల్గొన్న జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

బూర్గంపహాడ్ ఆగష్ట్ 21 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం, పినపాక పట్టి నగర్, గ్రామపంచాయతీలలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు సందర్భంగా ఎక్సైజ్ …