ఖమ్మం

మున్సిపాలిటీలో ఉండలేం..

విలీన గ్రామాల ఐక్యవేదిక. మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 23 (జనంసాక్షి). సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల అభివృద్ధి దూరంగా …

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న పిక్ అప్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి ఎస్ ఐ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రోజు ఉదయం కొదురుపాక ఎక్స్ రోడ్ వద్ద అక్రమ ఇసుక …

అక్రమంగ తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయ్ పల్లి గ్రామ శివారులో టాటా ఏసీ ఆటో నెంబర్ TS 03 UB 7626 వాహనంలో అక్రమంగా తరలిస్తున్న …

దళితులకు నీళ్లు తాగే హక్కు లేదా…..?

టేకుమట్ల.ఆగస్టు22(జనంసాక్షి) 75 సంవత్సరాల భారత దేశంలో దళితులకు నీళ్లు తాగి హక్కులేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్ఛార్జ్ అంబాల చంద్రమౌళి,కన్వీనర్ గట్ల రాజన్న అన్నారు.ఈ సందర్భంగా …

ఏఐఎస్ఎఫ్ మూడవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

గుండాల,ఆగస్టు22(జనంసాక్షి);గుండాల మండలంలోని స్థానిక పాఠశాలల్లో మరియు కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మూడో మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు.అనంతరం ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే …

శ్రీ రాజరాజేశ్వర(గుండం)ఆలయాన్ని దర్శించుకున్న అటవీశాఖ అధికారి

ప్రత్యేక పూజలు చేసిన నర్సంపేట అటవీశాఖ అధికారి రమేష్ కొత్తగూడ ఆగస్టు 22 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుండం గ్రామంలో కాకతీయుల నాటి అతి పురాతన …

చేర్యాలలో ఘనంగా బీరప్ప బోనాలు..

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 22 : శ్రావణమాసం పురస్కరించుకొని చేర్యాల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం బీరప్ప బోనాల పండుగ అంగరంగ వైభావంగా నిర్వహించారు. కురుమ కులస్తుల …

కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లకు జోహార్లు

పినపాక నియోజకవర్గం ఆగస్టు 22 (జనం సాక్షి):సి పీ ఐ రాష్ట్ర నేత సిద్ది వెంకటేశ్వర్లు  మరణం పార్టీకి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్య వర్గ …

తుడుందెబ్బ ఆధ్వర్యంలో 25న చలో మహాదేవపూర్

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి తుడుందెబ్బజిల్లా అధ్యక్షులు కుమార్ఆదివాసీ మాహాదేవపూర్ ఆగస్టు 22 (జనంసాక్షి) మాహాదేవపూర్ మండల కేంద్రంలో తుడుం దెబ్బ నాయకులు జిల్లా అధ్యక్షులు మాడే …

జీఎస్టీ అధిక ధరల పెంపును నిరసిస్తూ ఆగస్టు 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి

సిపిఐ ఎంఎల్(ప్రజాపంథా)ప్రజలకు పిలుపు టేకులపల్లి, ఆగస్టు 22( జనం సాక్షి ): జిఎస్టి అధిక ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం …