ఖమ్మం

డిమాండ్లు పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదు

* వీఆర్ఏ జిల్లా అధ్యక్షుడు ఐలేష్,మండల అధ్యక్షుడు బిక్షపతి, ఖానాపురం ఆగష్టు 24జనం సాక్షి  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన ఈ …

ఫోటో రైట్ అప్: బియ్యం సేకరణ ప్రారంభిస్తున్న బెలిదె వెంకన్న

రబీ బాయిల్డ్ బియ్యం సేకరణ ప్రారంభించిన బెలిదె వెంకన్న స్టేషన్ ఘనపూర్, ఆగస్టు 24, ( జనం సాక్షి ) : జనగామ జిల్లా పరిధిలో రబీ …

– కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాన్….

బూర్గంపహాడ్ ఆగష్ట్ 24 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక ముస్లిం మైనార్టీల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ …

– ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ వినీత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఆగస్టు 24 (జనం సాక్షి) : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు దళ …

బి టి పి ఎస్ లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలి

పినపాక నియోజకవర్గం ఆగష్టు 23( జనం సాక్షి):భద్రాద్రి పవర్ ప్లాంట్ (బి టి పి ఎస్) లోని కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ,సీపీఐ …

ఎస్ఐ ని కలిసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

రుద్రంగి మండల ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా రుద్రంగి ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ …

మైలారం పాఠశాల వద్ద పొంచి ఉన్న ప్రమాదం

ఆళ్లపల్లి ఆగస్టు23( జనం సాక్షి) మండల కేంద్రంలోని మైలారం గ్రామ పాఠశాల, అంగన్వాడి కేంద్రం మధ్యలో ప్రమాదం పొంచి ఉంది. సుమారు 40 అడుగుల ఎత్తులో భారీ …

పాఠశాలలు బంద్ సంపూర్ణం

గత వారం రోజుల క్రితం రాజస్థాన్ రాష్ట్రంలో గల సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కుల వివక్షతతో ఉపాధ్యాయుడికి సంబంధించిన కుండలోని మంచినీరు త్రాగాడనే కోపంతో దళిత …

సమస్యల గుప్పిట్లో ప్రభుత్వ పాఠశాలలు

– నందిపాడు పాఠశాలలో సమస్యలు తిష్ట – చెట్ల కిందనే పిల్లల చదువులు – విద్యార్థులకు సరిపడా లేని గదులు  అశ్వరావుపేట ఆర్ సి,  ఆగస్టు 23( …

విద్వేష రాజకీయాలు తెలంగాణలో చెల్లెవ్..!

టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య. కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు. రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 23 (జనం సాక్షి). పోరాట స్వభావమున్న తెలంగాణ లో బిజెపి …