ఖమ్మం

సాయిబాబా ఆలయంలో చోరీ

విచారణ చేపట్టిన ఎస్సై గణేష్, క్లూస్ టీం అధికారులు జూలూరుపాడు, ఆగష్టు 8, జనంసాక్షి; మండల పరిధిలోని వెంగన్నపాలెం గ్రామం దత్తనగర్ లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో …

మొహర్రం సందర్బంగా ఆర్ధిక సహాయం

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి మొహర్రం సందర్బంగా పీర్ల కొట్టాల నిర్వాహకులకు ఆర్ధిక సహాయం అందజేసిన వక్ఫ్ ప్రొటెక్షన్ కమెటీ సభ్యులుఎండీ ఇంతియాజ్ ఇశ్రత్ జహాన్ …

పూర్తయిన ప్రతిష్ట, వేద పండితులకు సన్మానం

చండ్రుగొండ  జనంసాక్షి (ఆగస్టు 07) : చండ్రుగొండ లో  వైభవంగా సాగిన  ఐదు రోజుల  సాయిబాబా  మహాలక్ష్మీ అమ్మవారి   విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు  ఆదివారంతో ముగిశాయి.   వేద …

గణపురంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం!

భూపాలపల్లి ప్రతినిధి ఆగస్టు 7 (జనం సాక్షి )జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోనిగణపురం మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల లో 1987- 88 …

పురుగు మందు తాగి వివాహితులు ఆత్మహత్య

వివాహేతర సంబంధం.. పెద్దలు అంగీకరించరని మనస్తాపం *పురుగు మందు తాగి వివాహితులు ఆత్మహత్య జూలూరుపాడు, ఆగష్టు 7, జనంసాక్షి: వివాహేతర సంబంధాన్ని పెద్దలు అంగీకరించరని మనస్థాపం చెంది …

ఆళ్లపల్లి లో ఘనంగా ముత్యాలమ్మ తల్లి బోనాలు

ఆళ్లపల్లి ఆగస్టు 07 (జనం సాక్షి)  మండల కేంద్రంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లి బోనాలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో ముత్యాలమ్మ తల్లికి  ప్రజలు …

లింగా‌ నాయక్ కుటుంబానికి అండగా ఉంటాం

* వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ జూలూరుపాడు, ఆగష్టు 7, జనంసాక్షి: మండల పరిధిలోని బేతాళపాడు గ్రామ పంచాయతీ పీక్లా తండాకు చెందిన గుగులోతు లింగా నాయక్ …

ఐక్యమత్యాన్ని చాటిన ముస్లిం పెద్దలు

చండ్రుగొండ  జనంసాక్షి (ఆగస్ట్  07) : కుల మతాలకు అతీతంగా  హిందూ ముస్లింలు  అన్నదమ్ముల్లా కలిసి మెలిసి   ఐకమత్యమే మహాబలం  అని  చాటిచెప్పిన అపురూప సందర్భం  ఆదివారం …

ప్రతిష్ఠ లో పాల్గొన్న తాజా, మాజీ ఎమ్మెల్యేలు

చండ్రుగొండ జనంసాక్షి(ఆగస్ట్ 07) : మండల కేంద్రమైన చండ్రుగొండలో  వైభవంగా సాయిబాబా  మహాలక్ష్మీ   అమ్మ వారు  ధ్వజస్తంభం 5రోజుల    ప్రతిష్టా మహోత్సవాలు ఆదివారం తో ముగిశాయి  …

చేనేత ర్యాలీ ని ప్రారంభించిన చీఫ్ విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయగిరి కమాన్ నుండి జిల్లా కలెక్టర్ కార్యలయం వరకు చేనేత ర్యాలీని ఆలేరు శాసన …