Main

పోడు భూముల సర్వే వెంటనే పూర్తి చేయాలి

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్  యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి . పోడు భూముల సర్వే వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర …

ధరణి వెబ్సైట్ లో పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్  నల్గొండ బ్యూరో, జనం సాక్షి .ధరణి మాడ్యుల్ లో పి. ఓ.బి.కింద ఉన్న పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని తహశీల్దార్ లను జిల్లా కలెక్టర్ టి.వినయ్ …

అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి…

ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయండి… ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్.. రామన్నపేట నవంబర్ 11 (జనంసాక్షి) అసంఘటితరంగ  కార్మికులకు సంక్షేమ …

ఈ నెల 14 న ఉపాధి హామీ పనులు ఓపెన్ ఫోరం

న్యూస్.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆర్ధిక సంవత్సరం 01.10.2019 నుంచి 31.03.2022 వరకు జరిగిన పనులకు గాను ఈ నెల 14 …

యాదయ్యకు నివాళిలు అర్పించి, ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్

దండం పల్లి గ్రామానికి కి చెందిన అల్లి యాదయ్య  అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి కుటుంబ సభ్యులకు 10000/- పదివేలు …

ఘనంగా యూనియన్ బ్యాంక్ వ్యవస్థాపాక దినోత్సవం

న్యూస్.యూనియన్ బ్యాంక్ 104 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం నేరేడుచర్లోని యూనియన్ బ్యాంకు శాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ ప్రదీప్ కుమార్ఇండియన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు …

దాతలు ఆదుకుంటే డాక్టర్ అవుతా

రామన్నపేట నవంబర్ 10 (జనంసాక్షి) లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒకేచోట నిలవరంటారు.శోభనాద్రిపురం  గ్రామానికి చెందిన ఓ విద్యార్థి గాధ చూస్తే అది నిజమేననిపిస్తుంది. కటిక పేదరికం ఆ నిరుపేద …

యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం రామన్నపేట నవంబర్ 10 (జనంసాక్షి) నేటి యువతను స్వయం ఉపాధి బాటలో చైతన్యవంతులుగా చేసి వారు స్వయం ఉపాధి ద్వారా జీవితంలో …

కనీస విద్య అభ్యసన సామర్థ్యాలకై కృషి చేయాలి-ఏటీడబ్లుఓ

ఓ ఇల్లుకు పునాది ఎంత అవసరమో అలాగే విద్యార్థుల విద్య ప్రమాణాలు పెంపుకు బేసిక్  విద్య అంతే అవసరమని అందుచేత విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాల స్థాయిని …

నీలకంఠం కుటుంబానికి, ఆర్థిక సహాయం అందించి ఎల్లవేళ్ళలా అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్

కనగల్ మండలం పర్వతగిరి కుమ్మరిగూడెం కి చెందిన నీలకంఠం బిక్షమయ్య గారు అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి తండ్రి కి …