Main

మహాకూటమి పగటి కలలు కంటోంది

– ఈసీ నిబంధనల మేరకే ‘రైతుబంధు’ సాయం – బీజేపీకి కాంగ్రెస్‌ ఎంత దూరమో.. టీఆర్‌ఎస్‌కు అంతేదూరం – ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : …

సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ

నేటి నుంచి పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు నల్లగొండ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి విక్రయానికి వస్తుండడంతో ఈనెల 11  నుంచి సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు …

నేటినుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం

నల్లగొండ,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): నాగార్జునసాగర్‌ విూదుగా శ్రీశైలం దేవస్థానానికి తెలంగాణ పర్యాటకశాఖ లాంచీలు నడిపేందకు సిద్ధమైంది. ఈ నెల 10న ప్రత్యేక ప్యాకేజీకీ శ్రీకారం చుట్టబోతున్నది. నదిలో నీరు విస్తారంగా …

రైతు సంక్షేమంలో వివక్ష తగదు

నల్లగొండ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): రైతు సమస్యలపై తక్షణం స్పందించి ఆదుకోవాలని కిసాన్‌మోర్చా డిమాండ్‌ చేసింది. పెట్టుబడి పథకంతో కౌలురైతులకు మేలు జరగడం కన్నా నస్టం జరుగుతోందని కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షులు …

రేపు నల్లగొండలో ఉమ్మడి జిల్లాల సభ

ఏర్పాట్లలో నిమగ్నమయిన గులాబీ నేతలు జనసవిూకరణపై మంత్రి జగదీశ్వరెడ్డి దృష్టి భారీగా జనాలను తరలించేందుకు సన్నాహాలు నల్లగొండ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ తరవాత టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మలి …

పాఠశాల బస్సు ఢీకొని వ్యక్తి మృతి

నల్లగొండ,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  జిల్లాలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే …

4న బహిరంగ సభకోసం ఏర్పాట్లు

సభాస్థలిని ఖరారు చేసేందుకు పరిశీలన నల్లగొండ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి):  జిల్లాకేంద్రంలో అక్టోబర్‌ 4న నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగసభకు ఏర్పాట్లు మొదలయ్యాయి. సభా స్థలం కోసం విద్యుత్‌, ఎస్సీ …

చేపపిల్లల లెక్కింపునకు బెల్జియం మిషన్‌

ప్రయోగాత్మకంగా పరిశీలన నల్లగొండ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి):  చేపల పిల్లల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యంత్రం ద్వారా లెక్కింపు ప్రారంభించామని జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత తెలిపారు. జిల్లాలోని చెరువుల్లో …

మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి లక్ష్యంగా బిజెపి పావులు

సూర్యాపేట బరిలో దిగనున్న సంకినేని సూర్యాపేట,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  జిల్లాలో నాలుగు స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వాలన్న యోచనతో బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో పొత్తులు, ఒంటరిగా పోటీ చేసిన …

జిల్లాలో ఆరని అసంతృప్తి జ్వాలలు

గ్రామాల్లో దూసుకుని పోతున్న నేతలు కానరాని ఉమా మాధవరెడ్డి  ప్రచారం యాదాద్రి,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అసంతృప్తుల వేడి తాకుతోంది. మరోవైపు పార్టీలో చేరిన …