Main

తెలంగాణ ఆదర్శ కళాశాల మరియు పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం, అంబం(ఆర్) గ్రామంలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్   పదవ తరగతి ఫలితాలలో వంద మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 99 …

పొచ్చెరలో ఘనంగా ఆషాఢ బోనాలు 

            బోథ్ జూన్ 30 (జనంసాక్షి) మండలంలోని పొచ్చెర గ్రామంలో గురువారం ఆషాఢ బోనాల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. …

పది ఫలితాల్లో 96 శాతం ఉత్తీర్ణత 5 పాఠశాలలో 100% ఉత్తీర్ణత 962 మందికి 927 మంది ఉత్తీర్ణత

బాన్సువాడ మండలంలోని 18  ప్రభుత్వ పాఠశాలల్లో  పది ఫలితాల్లో 96 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు 5 పాఠశా లలు ఇబ్రహీంపేట, బొర్లం, …

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజలా సురేందర్ పిలుపు మేరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఈ రోజు ముద్దెల్లి సొసైటీ పరిధిలో ముద్దెల్లి సొసైటీ అధ్యక్షులు సజ్జనపల్లి సాయిరాం  ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన DCO వసంత  గాంధారి ఎంపీపీ రాధబలరాం …

*కమ్మర్పల్లి లో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం*

కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నిజమాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మంగళవారం రోజున సాయంత్రం సమయంలో ఆర్మూర్ ఏసిపి …

గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లిలో ఎంపీపీ స్కూల్ లో అక్షరాభ్యాసం

 గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లి లో ఎంపీపీ స్కూల్లో అక్షరాభ్యాసం  బుధవారం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా పిల్లలకు పలకలు బలపాలు ఇవ్వడం మరియు పిల్లలతో అక్షరాభ్యాసం …

మచ్చారెడ్డి జనం సాక్షి. దివ్యాంగుల విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు…

మాచారెడ్డి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజున డాక్టర్ నవీన్ సాయి ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపి చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల …

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలి

వ్యవసాయానికి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని జుక్కల్ నియోజకవర్గ భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని విద్యుత్ శాఖ …

సదాశివనగర్ మండలం లింగంపలల్లి పాఠశాల మీదుగా ఉన్న యల్‌టీ కరెంటు వైర్లను తొలగించాలని డిమాండ్

 గ్రామానికి పరామర్శకు వెల్లిన యంయల్‌ఏ జాజాల సురేందర్  ద్రుష్టికి తసుకువచ్చిన గ్రామస్తులు గత మూడేళ్లుగా ఈ సమస్య ఉందని ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని అన్నారు …

కలగా మారిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల

బోథ్​  జూన్​ 28 (జనంసాక్షి) : వెనుబడిన విద్యార్థలను ఆసరా ఇచ్చి ముందుకు తీసుకువచ్చే లక్ష్యంతోనే మారుమూల ప్రాంతాలకు సౌకర్యంవంతంగా కొత్త వాటిని మంజూరు చేస్తారు.అలాగే వెనుకబడిన …