Main

భోధన్‌లో ఉద్రిక్తత..

` 144 సెక్షన్‌ విధింపు బోధన్‌,మార్చి 20(జనంసాక్షి):నిజామబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం రెండు …

గాంధీల నాయకత్వంలోనే కాంగ్రెస్‌కు బలం

20న ఎల్లారెడ్డిలో మనవూను`మన పోరు వెల్లడిరచిన కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి,మార్చి18  (జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ గాంధీల నాయకత్వంలోనే బలంగా ఉంటుందని, వారికి త్యాగాలు చేసిన …

కెసిఆర్‌ వల్లనే మహిళలకు అవకాశాలు

మహిళాదినోత్సవ వేడుకలు జరుపుకుంటాం: మేయర్‌ నిజామాబాద్‌,మార్చి4 (జనం సాక్షి ) : గత ప్రభుత్వాల్లో మహిళలకు తగిన అవకాశాలు లేవని, తెలంగాణ వచ్చిన తరవాతనే అవకాశాలు పెరిగాయని …

డెవలప్‌పెంట్‌ ఛార్జీలుబిల్లులో ఉన్నాయి

వినియోగదారులు వాటిని గుర్తిం చకనే సమస్య విద్యుత్‌ వినియోగం పెరుగడంతో లోడ్‌ ఛార్జీలు తప్పవు డెవలప్‌మెంట్‌ ఛార్జీలపై అధికారుల వివరణ కామారెడ్డి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ప్రతీ నెల వినియోగదారుడికి ఇచ్చే …

గంగా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ..

కమ్మర్పల్లి బాల్కొండ ఆర్సి ఫిబ్రవరి 18  జనం సాక్షి కమ్మర్పల్లి మండలంలో చోటుపల్లి గ్రామంలో గంగ ప్రసాద్ పంతులు తండ్రి కాశీరాం జోషి ఇటీవల కాలంలో మరణించాడు …

అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించిన‌ అధికారులు

కమ్మర్పల్లి ఆర్ సి ఫిబ్రవరి 8 జనం సాక్షి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ హరితహారం లో భాగంగా బాల్కొండ భీంగల్ మండలంలోని సంతోష్ నగర్ తాండలోని అవెన్యూ …

థర్డ్‌వేవ్‌ ప్రభావం అంతంతమాత్రమే

కట్టడిచర్యలతో తగ్గుతున్న కేసులు కామారెడ్డి,ఫిబ్రవరి8  (జనం సాక్షి) :కరోనా మొదటి, రెండో దశలో విజృంభించి అల్లకల్లోలం సృష్టించిన కరోనా థర్డ్‌వేవ్‌ జిల్లాలో పెద్దగా ప్రభావంచూపలేదు. థర్డ్‌వేవ్‌లో చాలా …

కడుపుమంటతోనే పసుపు రైతుల దాడి

బోర్డు హావిూ నెరవేర్చకుంటే ఇంకా వెంటపడతారు బిజెపి యాగీ చేస్తే సమస్య చల్లారదు: జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌,జనవరి29 (జనంసాక్షి):  పసుపు బోర్డుపై ఇచ్చి మాటను నిలబెట్టుకోనందుకే బిజెపి ఎంపి …

ఇంటర్‌ ఫస్టియర్‌ బాలికలకు సన్మానం

నిజామాబాద్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): జిల్లాలోని డిచ్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మల్టీపర్సస్‌ హెల్త్‌ వర్కర్‌ ఫీమేల్‌ గ్రూప్‌ నుంచి వసంత అనే విద్యార్థిని 500ల మార్కులకుగాను 475 సాధించి …

ఎమ్మెల్సీ కవిత చొరవ..

జిల్లాలో అభివృద్ధి పనులకు రూ.2.30 కోట్లు విడుదల నిజామాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో నిజామాబాద్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి …