Main

పల్లె ప్రగతి కార్యక్రమం లో ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఆయిదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి యంయల్‌ఏ జాజాల సురేందర్  సదాశివనగర్ మండల కేంద్రంలోని వీధుల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ్య నిర్వహణలో …

నూతన వధూవరులను ఆశీర్వదించిన స్థానిక ఎల్లారెడ్డి శాసన సభ్యులు శ్రీ జాజల సురేందర్

ఈ రోజు గాంధారి మండలం కోత్తాబాది తాండలో దుర్గం మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్  కూతురు వివాహా మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన స్థానిక ఎల్లారెడ్డి …

ఘనంగా ఊరడమ్మ పండుగ వేడుకలు

రామారెడ్డి   జూన్ 3 (జనంసాక్షీ) ఘనంగా ఊరడమ్మ పండుగ వేడుకలు నిర్వహించామని గ్రామ అభివృద్ధి అధ్యక్షుడు భరత్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామారెడ్డి …

ఎల్లారెడ్డి లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

ఎల్లారెడ్డి లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎల్లారెడ్డి: 02  జూన్  (జనంసాక్షి )  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం మండలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, …

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలుఎల్లారెడ్డి 2 జూన్ జనంసాక్షి (టౌన్) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నాడు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని …

గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ప్రారంభించిన ఎంపీపీ, జెడ్పిటిసి

ఏర్గట్ల జూన్ 2 ( జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడపాకల్,బట్టా పూర్  గ్రామాలలో  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామీణ క్రీడా ప్రాంగాణాన్ని జడ్పిటిసి …

క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవనికి ముఖ్యఅతిథిగా పోచారం శ్రీనివాస్ జాజాల సురేందర్ ____________________________________________

ఎల్లారెడ్డి  నియోజకవర్గ గాంధారి మండల హేమ్లానాయక్ తండాలో తెలంగాణ క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గౌ.శ్రీ.పోచారం శ్రీనివాస్ రెడ్డి  …

నేడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

రామారెడ్డి  జూన్ 1 (జనం సాక్షీ) నేడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నట్లు తహశీల్దార్ సురేఖ ఒక ప్రకటనలో వెళ్లడించారు. ఈసందర్భంగా ఆమె తెలుపుతూ, రామారెడ్డి మండల …

రైతుల గురించి ఆలోచించేది కెసిఆర్‌ మాత్రమే

కేంద్రం తీరుతో అనేక విధాలుగా నష్టం తెలంగాణలో బంగారు పంటలు పండేలా ప్రణాళికలు మంత్రి వేముల ప్రశాంతరెడ్డి నిజామాబాద్‌,జూన్‌1(జ‌నంసాక్షి): ఇంతకాలం దేశంలో కార్పోరేట్‌ కంపెనీలకు దోచిపెడుతున్నా, బ్యాంకులు …

కామారెడ్డి జిల్లాలో విషాదం..

ఇంట్లో ఉరి వేసుకొని దంపతుల ఆత్మహత్య కామారెడ్డి జనంసాక్షి :  జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన …